DPRO NIRMAL: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.
DPRO NIRMAL: 15th ఆగష్టు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా శనివారం స్థానిక ఎ న్ టి ఆర్ మిని స్టేడియం లో ఏర్పాట్లను పరిశీలిస్తున్నఅదనపు కలెక్టర్ డా,, పి. రాంబాబు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ సుధీర్ తదితరులు.
DPRO NIRMAL: జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన గిరిజన విద్యార్థి ఆర్. సాయినాథ్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ.
జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన గిరిజన విద్యార్థి ఆర్. సాయినాథ్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ. నిర్మల్ జిల్లా పెంబి మండలం కర్ణం లొద్ది పంచాయతీకి చెందిన ఆర్. సాయినాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మతురా జిల్లాలో 06 .08 .2021 నుండి 08 .08 .2021 వరకు జరిగిన అండర్ -19 కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టౌర్నమెంట్ లో మన రాష్ట్ర౦ జట్టు తరుపున క్యాప్టన్ వహిస్తూ ఆడి బంగారు…
నిర్మల్ జిల్లా: జి.ఎస్.ఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.
జి.ఎస్.ఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ. కరోనా మహమ్మారి వలన చదువుకు దూరమైనా విద్యార్థులు పేదరికం,సామజిక కారణాల వలన ఆన్ లైన్ క్లాసులు వినడానికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి, గ్రామీణ్ సపోర్ట్ ఫౌండేషన్ ఛైర్మెన్ నరేష్ కదిరి స్మార్ట్ ఫోన్ లు ఇవ్వడానికి సంకల్పించడం అభినందనీయం జిల్లా కలెక్టర్ అన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లు దుర్వినియోగం చేయకుండా క్రమం తప్పకుండ పాఠాలు వింటూ భవిషత్తును ఉన్నతంగా మార్చుకోవాలని కోరారు.జి.ఎస్.ఎఫ్…
నిర్మల్ జిల్లా: కలెక్టర్ కార్యాలయ సమావేశ పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులపై మున్సిపల్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు.
పత్రికా ప్రకటన తేది: 11.08.2021 జిల్లాలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు, పిల్లల పార్కు, సమీక్రుత మార్కెట్,…
నిర్మల్ జిల్లా: సొన్ మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు.
సొన్ మండలం లోని గాంధీనగర్ లో బృహత్ పల్లె ప్రకృతి వనం కొరకు స్థల సేకరణలో భాగంగా మంగళవారం జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు. ఇందులో తహసీల్దార్ అరిఫా సుల్తానా, ఎంపి ఓ అశోక్, సర్పంచ్ మమత, తదితరులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా: తానూర్ మండలం ఉమ్రి గ్రామ పంచాయతీ పల్లె ప్రకృతి వనాన్నిపరిశీలిస్తూ, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు.
నిర్మల్ జిల్లా: స్థానిక దివ్య గార్డెన్ లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జడ్.పి చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు.
పత్రిక ప్రకటన (2) తేది 07.08.2021 జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక దివ్య గార్డెన్ లో జడ్పి ఛైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అధ్యక్షతన నిర్వహించి జిల్లా ప్రగతి పై చర్చించడం జరిగినది. ఎం ఎల్ ఏ విఠల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గం లోని సమస్యలను జిల్లా పాలనాధికారి, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నూతన డి సి సి బి చైర్మన్ రఘునందన్ రెడ్డి ని శాలువాతో…
నిర్మల్ జిల్లా: జిల్లాలో డెంగు వ్యాప్తి నివారణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు.
పత్రిక ప్రకటన తేది 07.08.2021 సీజనల్ వ్యాదులు, బృహత్ పల్లె ప్రకృతి వనం ల పై శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం లో ఎంపిడిఓ, ఎంపిఓ, సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అత్యవసర సమావేశం ఉదయం 7.00 గంటలకు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లా లో డెంగ్యూ వ్యాధి నివారణకు తగు చర్యలు చేపట్టాలని అందుకు ఒక రోజు డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా లో ఈ…