పేద ప్రజలకు ఉచిత సేవలు ఎలాగైతే లభిస్తున్నాయో అదే విధంగా ఉచిత న్యాయ సేవలు కూడా లభిస్తాయని ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ మెంబెర్ సెక్రటరీ రేణుక తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఉచిత న్యాయ సహాయంపై అవగాహనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, న్యాయం దృష్టిలో అందరు…
ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందుతుందని ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలి… తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ కన్వీనర్ రేణుక.
