సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి వేడుకలు నిర్వహించనున్న మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించినట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో భక్తుల సౌకర్యార్ధం జిల్లా అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో భక్తులకు సురక్షిత మంచినీటితో పాటు ఓఆర్ఎస్, మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వేసవి నుండి భక్తులకు ఉపశమనం కలిగేందుకు సెక్టార్లులో కూలర్లు ఏర్పాటు…
Category: Bhadradri-Kothagudem-Press Release
కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి వేడుకలు నిర్వహించనున్న మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించినట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో భక్తుల సౌకర్యార్ధం జిల్లా అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో భక్తులకు సురక్షిత మంచినీటితో పాటు ఓఆర్ఎస్, మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వేసవి నుండి భక్తులకు ఉపశమనం కలిగేందుకు సెక్టార్లులో కూలర్లు ఏర్పాటు…
కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
కరోనా వల్ల రెండు సంవత్సరాలు వేడుకలు నిర్వహించలేకపోయాం.. పరిస్థితులుఉ సాధారణ స్థితికి వచ్చినందున ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు రంగ రంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం.. పెద్దఎత్తున భక్తులు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి వేడుకలు నిర్వహించనున్న మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించినట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో భక్తుల సౌకర్యార్ధం జిల్లా అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో భక్తులకు సురక్షిత మంచినీటితో పాటు ఓఆర్ఎస్, మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వేసవి నుండి భక్తులకు ఉపశమనం కలిగేందుకు సెక్టార్లులో కూలర్లు ఏర్పాటు…
శ్రీరామనవమి ఏర్పాటుల్లో రాజీ వద్దని, భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 25వ తేదీన నిర్వహించిన సమన్వయ సమావేశంలో అధికారులకు చేపట్టాల్సిన విధులపై దిశానిర్దేశం చేశామని అట్టి పనులను పర్యవేక్షణ చేస్తూ ముందస్తు పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. స్వామి వారి కళ్యాణ వేడుకలకు భద్రాచలం విచ్చేయు భక్తులకు తగు సమాచాకరం అందించు విధంగా కొత్తగూడెం బస్టాండ్, రైల్వేస్టేషన్, కిన్నెరసాని, భద్రాచలం పట్టణంలోని కూడళ్లులో…
అటవీ భూములకు ప్రత్యామ్నయంగా సిఏ భూములు ఇవ్వకపోతే పనులు చేయనివ్వరు, ఇస్తామంటే ముందుకు రారు, సిఏ భూమి కేటాయింపులో అటవీ అధికారులు రెవిన్యూ అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రెవిన్యూ, అటవీ, ఇరిగేషన్, మైనింగ్, విద్యుత్, ఎల్ అండ్ టీ, సింగరేణి, బిటిపిఎస్, సర్వే అధికారులతో ప్రాజెక్టులకు భూ సేకరణ, సిఏ భూములు కేటాయింపు, ధరణి, రెండు పడక గదుల ఇళ్లు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు సిఏ ల్యాండ్ కేటాయింపు సమాచారాన్ని బట్టి అటవీ అధికారులు సంయుక్త పరిశీలనకు రావాలని చెప్పారు. మండలవారిగా సిఏ భూమి అప్పగించని…
పనులు వేగంగా జరగాలని, నిధుల కొరత లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీకృత జిల్లా అధికారులు సముదాయపు గుత్తేదారును ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ సమీకృత జిల్లా అధికారుల సముదాయం, అధికారుల నివాస భవనాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డును పరిశీలించి బావుందని, అధికారులను, కాంట్రాక్టరును అభినందించారు. కార్యాలయపు నేమ్ బోర్డు ప్రజలకు కనిపించు విధంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశపు హాలుతో పాటు కార్యాలయాల గదులను పరిశీలించారు. సమావేశపు హాలులో మైకు సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యాలయం పచ్చదనంతో ఆహ్లాదకరంగా తయారు చేయాలని చెప్పారు. ప్రధాన…
ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద దాడులు జరిగితే పోలీసు కేసులు నమోదు చేయడం జరుగుతుందని, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గా కాంతారావు తెలిపారు.
ఫిబ్రవరి 10, 2022, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద దాడులు జరిగితే పోలీసు కేసులు నమోదు చేయడం జరుగుతుందని, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గా కాంతారావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2013 సంవత్సరం నుండి 2002 వరకు 667 కేసులు నమోదు…
వ్యర్థాల నుండి అర్ధం వచ్చే విధంగా మున్సిపాల్టీ ఆదాయం పొందాలని తద్వారా స్వచ్చ మున్సిపాల్టీగా జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
ఫిబ్రవరి 10, 2022, కొత్తగూడెం మున్సిపాల్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నదని శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు గురువారం కొత్తగూడెం మున్సిపాల్టీ 3వ వార్డులో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన తడి, పొడి వ్యర్ధ వనరుల సేకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కాపు సీతాలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం పాత కొత్తగూడెం కాదని, నూతన కొత్తగూడెమని చెప్పారు. ఇక్కడ 6…
ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునాతన డిజిటల్ గ్రంధాలయ నిర్మాణానికి డిజైన్లు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని, నూతన గ్రంధాలయం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కేంద్ర గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులతో ఎటువంటి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారని ముఖాముఖి నిర్వహించారు. కొత్తగూడెంతో పాటు ఇల్లందు, పాల్వంచ, భద్రాచలంలో గ్రంధాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్ధులు ఇంటి వద్ద చదువుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల గ్రంధాలయూలకు వస్తున్నారని వారు మంచిగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన…