Category: Bhadradri-Kothagudem-What’s Happening

ఆదివారం జరుగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంపై శనివారం రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణష్ నిమజ్జన ప్రాంతం వరకు  ఎట్టి పరిస్థితుల్లోను భక్తులను అనుమతించొద్దని చెప్పారు. భక్తులు నిమజ్జన కార్యక్రమం వరకు రావడం వల్ల నియంత్రణ సాధ్యం కాదని, రద్దీ పెరిగి అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. నిమజ్జన కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని చెప్పారు. నిమజ్జన కార్యక్రమాలకు మధ్యం సేవించి వచ్చే  …

వాక్సిన్ కొరకు వచ్చిన ప్రజలకు వాక్సిన్ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ మహమ్మారిని జయించగలమని అవగాహన కల్పించారు.  వాక్సినేషన్ కొరకు ప్రజలకు అవగాహన కల్పించుటలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రజలకు  అవగాహన కల్పించడం ద్వారా మరింత మందిని సమీకరించడానికి అవకాశం ఉందని చెప్పారు.  గట్టుమల్లలోని శ్మశానవాటికను పరిశీలించి  నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని గమనించారు.  పూర్తి ఆకారంలో శ్మశానవాటికను రానున్న 10 రోజుల్లో పూర్తి చేసి నివేదికలు అందచేయాలని ఎంపిడిఓ ను  ఆదేశించారు. గట్టుమల్ల…

ప్రచురణార్ధం భద్రాద్రి కొత్తగూడెం::- సెప్టెంబర్ 18, 2021.   2022 ఓటరు జాబితా రూపకల్పన, 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు  నూతన ఓటరుగా నమోదు కావడం,  ఎన్నికల గుర్తింపు కార్డులు జారీ, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులుకు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేయుట తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

. 10 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియలో గ్రామీణ, మున్సిపాలిటీలలో ప్రజల నుండి చక్కటి స్పందన వస్తున్నదని అభినందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వేలో వాక్సిన్ తీసుకున్న కుటుంబాల గృహాలకు స్టిక్కర్ అంటించాలని చెప్పారు. వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసిన గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నూరు శాతం పూర్తి చేసినట్లు ప్రకటించాలని చెప్పారు. గ్రామ,…

భద్రాద్రి కొత్తగూడెం::- సెప్టెంబర్ 17, 2021. ప్రచురణార్ధం జాతీయ రహదారుపై ఏర్పడిన గుంతలను తక్షణం మరమ్మత్తులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ ప్రాంతీయ అధికారి కెస్కే కుష్వహా, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పట్టణంలోని ముర్రేడు, గోధుమవాగులపై నిర్మిస్తున్న వంతెనలు, సుభాష్ చంద్రబోస్ నగర్, సింగరేణి మహిళా కళాశాల ప్రహరిగోడ, సెయింగ్ మేరీస్ పాఠశాల ప్రహరి పనులును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్…

Minister KTR always takes the lead in helping the poor

అభాగ్యురాలికి అండగా..  నిరుపేదలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి అండగా నిలబడి వారి జీవితాలను నిలబెట్టారు.. సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసిన సమస్యలను ఆలకించి వారికి తక్షణం సాయం అందేలా చూస్తారు.. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలికి రాడ్ వేయించుకుని, తిరిగి దానిని తీయించుకోలేని ఓ యువతి దయనీయమైన స్థితిపై స్పందించారు… ఆమెకు మూడు చక్రాల వాహనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. -ములకలపల్లి, వేదికగా తెలిపిన సమస్యకు  స్పందించిన…