బుధవారం నాడు ఆయన ఎం.ఎల్.సి. ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ లతో కలిసి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా తయారైన భువనగిరి పట్టణం గాంధీనగర్ ప్రాథమికోన్నత పాఠశాల-2 ను ప్రారంభోత్సవం చేశారు. పాఠశాలలోని డిజిటల్ క్లాసు, రీడింగ్ కార్నర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రజా సంక్షేమం…
Category: Bhuvanagiri Yadadri
Press note. 1.2.2023. స్వయం సహాయక సంఘాల పనితీరు జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని, రుణాల తిరిగి చెల్లింపు 99 శాతం ఉన్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
బుధవారం నాడు జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ సంబంధించిన 26 మంది నేషనల్ రిసోర్స్ పర్సన్స్ బృందం జిల్లా కలెక్టర్ గారిని కలిసింది. అంతకు ముందు ఈ బృందం బీబీనగర్ లోని వెంకిర్యాల గ్రామం, భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించారు. బ్యాంకు రుణాల ద్వారా వారు పొందుతున్న జీవనోపాదులను, అలాగే రుణాల తిరిగి చెల్లింపులను స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంది. అనంతరం బృందం…
Press note. 1.2.2023. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించడానికి వచ్చిన 19 మంది సభ్యులు గల నేషనల్ డిఫెన్స్ కాలేజీ ప్రతినిధుల బృంద సభ్యులు బుధవారం నాడు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. బృందంలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు.
ఆలయ విశిష్టతలు, ఆలయ పునర్నిర్మాణ రీతులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బృంద సభ్యులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృఢ సంకల్పంతో ఈ కాలంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో, కృష్ణ శిలలతో నిర్మితమైన దేవాలయమని, ఆర్కిటెక్ పనులు అమోఘమని బృందం కొనియాడింది. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, నేషనల్ డిఫెన్స్…
PRESS NOTE 31-1-2023 మంగళవారం నాడు కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితుల పునరావాసం క్రింద అందిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ సర్వే నెం. 107 లో విద్యుత్, నీటి వసతుల ఏర్పాట్లపై భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టరు పమేలా సత్పతి పంచాయితీరాజ్, నీటిపారుదల, ఆర్ డబ్లూఎస్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల నిర్మాణానికి కావలసిన విద్యుత్, నీటి వసతి కోసం టెండర్ ప్రక్రియ | పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. తిమ్మాపూర్ గ్రామంలో గల ఇండ్లకు, స్థలాలకు రావలసిన నష్ట పరిహారం త్వరలోనే ప్రభుత్వం నుండి మంజూరు చేయించి భూనిర్వాసితులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితులకు గతంలో 655 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 7 లక్షల 61 వేల రూపాయల చొప్పున…
PRESS NOTE. 31-1-2023 తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి రేపు ఒకటవ తేదీ బుధవారం నాడు ఉదయం 8.45 గంటలకు యాదగిరిగుట్టలో యాదాద్రి నూతన బస్ స్టేషన్ ను ప్రారంభిస్తారని యాదగిరిగుట్ట ఆర్టీసి డిపో మేనేజనర్ బి.శ్రీనివాస గౌడ్ నేడొక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమంలో ప్రభుత విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎ.సందీప్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు. ……DPRO., YADADRI
PRESS NOTE. 31-1-2023 జంతు సంరక్షణపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు సంక్షేమ పక్షోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కెబిజివి విద్యార్ధినులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్దినీ విద్యార్థులకు మంగళవారం నాడు కలెక్టరేటు మీటింగ్ హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ కరుణ, ప్రేమ కలిగి వుండాలని, జంతు సంరక్షణ పట్ల ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కలిగి…
Press note. 30. 1.2023. మోత్కూరు మండలం కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి సోమవారం రాత్రి తనిఖీ చేశారు
వసతి గృహం లోని శౌచాలయాన్ని, వంటగది, డార్మినేటరీని, స్టాక్ రూములను పరిశీలించారు. పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి ప్రసన్న కు సూచించారు. విద్యార్థులకు రెండు జతలు చొప్పున డ్రస్సులను పంపిణీ చేశారు. అనంతరం మోత్కూరు ఎస్.సి. బాలుర సంక్షేమ వసతి గ్రహాన్ని తనిఖీ చేశారు. బాలురకు రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ చొప్పున అందజేశారు. పదవ తరగతి బాలుర రీడింగ్ క్లాస్ పరిశీలించారు.
Press note. 30.1.2023. సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ……DPRO., YADADRI.
సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ……DPRO., YADADRI.
Press note. 30.1.2023. సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Press note. 30.1.2023. సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Press note. 30.1.2023. సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Press note. 30.1.2023. సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.