ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం లభించిందని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లోని ఫ్రీడమ్ పార్క్ లో స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు K. కేశవరావు, MLA దానం నాగేందర్, మేయర్…
Category: Commisioner-Press Releases
గాంధీ సినిమా ప్రదర్శనపై ఇతర రాష్ట్రాల ఆసక్తి – సి.ఎస్ సోమేశ్ కుమార్ – ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటిన సి.ఎస్
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులతో నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలసి ముచ్చటించారు. సి.ఎస్ తోపాటు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సైబరాబాద్ సి.పి స్టీఫెన్ రవీంద్ర లు కూడా ఉన్నారు. గాంధీ సినిమా ఇదివరకు చూసారా,…
Chief Secretary Somesh Kumar IAS today held a series of meetings on Swathantra Bharatha Vajrotsavalu at BRKR Bhavan today.
Chief Secretary Somesh Kumar IAS today held a series of meetings on Swathantra Bharatha Vajrotsavalu at BRKR Bhavan today. He took stock of the arrangements being made in connection with the historical event. . He asked the officials to make elaborate arrangements for the inaugural function at HICC in accordance with the instructions of the…
హెచ్ ఐసిసీ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన సి.ఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ సమావేశం నిర్వహించే హెచ్ఐసీసీ వేదిక లో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలసి నేడు సాయంత్రం పరిశీలించారు. జీఏడీ కార్యదర్శి శేషాద్రి, , సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ,పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, అడిషనల్ డి.జి. జితేందర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ…
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి…
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన హరితహారంలో భాగంగా అన్ని చోట్లా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ కోరారు.
*స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా అన్నిచోట్లా మొక్కలు నాటే కార్యక్రమం, ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు* *తెలంగాణకు హరితహారం లక్ష్యాలను అన్ని శాఖలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి* *గృహాలకు పంపిణీ చేసిన మొక్కలు తప్పనిసరిగా నాటేలా చర్యలు తీసుకోవాలి* —— హరితహారంపై అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్. వీడియో కాన్ఫరెన్స్…. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన హరితహారంలో భాగంగా…
మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, DGP మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైద్రాబాద్ సిపి సివి ఆనంద్ లతో కలిసి సందర్శించారు.
కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారం గా నిల్వనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, DGP మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే…
TSWRJC CET – 2022, Phase – II selection list for admission into first year intermediate (General & Vocational streams) in Telangana Social Welfare Residential Junior Colleges were released today
TSWRJC CET – 2022, Phase – II selection list for admission into first year intermediate (General & Vocational streams) in Telangana Social Welfare Residential Junior Colleges were released today (i.e. 02.08.2022). The provisionally selected students in the Phase – II selection list are instructed to report to their respective colleges from 03.08.2022 to 08.08.2022 along with all the relevant…
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోహెడ మార్కెట్ పై సమావేశం నిర్వహణ.
*హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి గారు, పర్సన్ ఇంచార్జ్ మరియు అదనపు సంచాలకులు లక్ష్మణుడు గారు, ఇంచార్జ్ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి గారు, ఇంజనీరింగ్ అధికారులు, సంస్థ ప్రతినిధులు* 178 ఎకరాలలో కోహెడ మార్కెట్ ను నిర్మించ తలపెట్టిన మార్కెటింగ్ శాఖ 41.57…
జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి.
*అర్బన్ ఫారెస్ట్ పార్కులు, హరిత వనాల్లో చిక్కటి పచ్చదనం పరుచుకోవాలి* *ఆగస్టు నెలాఖరు కల్లా మొక్కలు నాటే లక్ష్యం పూర్తి చేయాలి* — జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి. అర్బన్ ఫారెస్ట్ పార్కులు, హరితవనాల్లో ఖాళీ ప్రదేశాలు లేకుండా వందశాతం (సాచురేషన్ బేసిస్ లో) మొక్కలు నాటి, చిక్కటి పచ్చదనం పెంచాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి…