జిల్లా లో ప్రతి ఒక్కరి లో జాతీయభావం పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను ఇంటింటా పండుగ వాతావరణం లో జరుపుకోవాలని, 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమము లో బాగంగా ఇంటింటికి జాతీయ జెండా ల పంపిణీ కార్యక్రమాన్ని కల్లెక్టరేట్ కార్యాలయంలో జడ్ పి చైర్మెన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష , శాశనసభ్యులుకృష్ణ మోహన్ రెడ్డి గార్ల తో కలిసి ప్రారంభించారు. మంగళవారమ కల్లెక్టరేట్ కార్యాలయంలో భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమానికి…
Category: Jogulamba Gadwal
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుటకు పూర్తి ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్ పి రంజన్ రతన్ కుమార్ అధికారులకు ఆదేశించారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుటకు పూర్తి ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్ పి రంజన్ రతన్ కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఎస్ పి రంజన్ రతన్ కుమార్ తో కలిసి ఎం పి డి ఓ లు, జిల్లా అధికారులు,తహసిల్దర్లతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ…
ప్రతి ఒక్కరు చేనేత దుస్తులు ధరించి చేనేతరంగాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు .
ప్రతి ఒక్కరు చేనేత దుస్తులు ధరించి చేనేతరంగాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు . జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణవేణి చౌరస్తా లో చేనేత జౌళి శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ర్యాలి ని జెండా ఊపి ప్రారంభించి చేనేత కార్మికులతో కలిసి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పాతబస్టాండ్ మీదుగా బాల భవన్ వరకు ర్యాలిలో పాల్గొన్నారు. ఆదివారం గద్వాల పట్టణంలోని బాలభావన్ లో జాతీయ…
జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. శనివారం జిల్లాలో 31వ వార్డ్ పరిధిలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో జంతు జనన నియంత్రన కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా లో మొదటి సరిగా జంతు జనన నియంత్రణ కేంద్రంను ప్రారంభించడం జరిగిందన్నారు. కుక్కలు, కోతుల బెడద…
దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే వజ్రోత్సవ వేడుకలకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, సంబంధిత అధికారులకు ఆదేశించారు.
దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే వజ్రోత్సవ వేడుకలకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారము కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు ప్రభుత్వ సూచనల మేరకు పకడ్బందీగా కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 8న సీఎం…
జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.
జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై శనివారం డీజిపీ మహెందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నుండి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తో కలిసి ఈ…
దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే వజ్రోత్సవ వేడుకలకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, సంబంధిత అధికారులకు ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది 6 -8 -2022 దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే వజ్రోత్సవ వేడుకలకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారము కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు ప్రభుత్వ సూచనల మేరకు పకడ్బందీగా కార్యక్రమాలను అమలు…
ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.
పత్రికా ప్రకటన తేది 6- 8 -2022 ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశము నందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయ శంకర్ 88 వ జయంతి వేడుకలు పురష్కరించుకొని వారి యొక్క సేవలను కొనియాడారు. తెలంగాణా ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన…
జిల్లా లో ఉండే అంగన్వాడి సెంటర్ల లో పిల్లలు బరువు, పొడవు పెరిగే విదంగా పౌష్టికాహారం అందించి, శ్యాం, మ్యాం పిల్లలకు సంబందించిన వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసే బాద్యత అంగన్వాడి టిచర్లదే నని , ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
జిల్లా లో ఉండే అంగన్వాడి సెంటర్ల లో పిల్లలు బరువు, పొడవు పెరిగే విదంగా పౌష్టికాహారం అందించి, శ్యాం, మ్యాం పిల్లలకు సంబందించిన వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసే బాద్యత అంగన్వాడి టిచర్లదే నని , ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సిడిపివోలు ,సూపర్వైజర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అంగన్వాడి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.…
వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని విద్యార్తులకు ఓపెన్ స్కూల్ ఒక వరమని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.
వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని విద్యార్తులకు ఓపెన్ స్కూల్ ఒక వరమని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కల్లెకర్ చాంబర్ నందు విద్యా శాఖ ఓపెన్ స్కూల్ సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్ చదువుకునే విద్యార్థులకై రూపొందించిన ఓపెన్ స్కూల్ విధానం ద్వారా విద్యావంతులు కావచ్చు అని…