పత్రికా ప్రకటన తేదీ 25- 1- 2023 ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ఆడియోను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును…
Category: Jogulamba Gadwal
ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.
ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే ర్యాలీని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి తో కలిసి వైయస్సార్ చౌక్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యం లో…
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది 23-1-20 23 ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు. సోమవారం ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పిర్యాదు దారులు 85 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలపై 68 దరఖాస్తులు , ఆసరా పెన్షన్లు 5, మరియు ఇతర సమస్యలకు సంబంధించి 12 దరకాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని సంబంధిత…
జిల్లాకు వచ్చిన బ్యాలట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్లను జాగ్రత్త గా చెక్ చేసి ఈవీఎం గోదాములో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత అధికారులకు ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది : 23-01-2023 జిల్లాకు వచ్చిన బ్యాలట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్లను జాగ్రత్త గా చెక్ చేసి ఈవీఎం గోదాములో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోధామును తనిఖి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కంట్రోల్ యూనిట్లు- 837 , బ్యాలెట్ యూనిట్లు – 1070 వచ్చాయని, ప్రధాన ఎన్నికల సంఘం మరియు ప్రధాన ఎన్నికల అధికారి…
జిల్లాల లో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది: 21-01-20 23 జిల్లాల లో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్…
74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అత్యంత ఘన౦గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
పత్రిక ప్రకటన తేది : 21-01-2023 74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అత్యంత ఘన౦గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఈనెల 26 న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్…
చదువుతో పాటు మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఉండాలంటే ఆటలలో పాల్గొనాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
పత్రికా ప్రకటన తేది: 20-1-2023 చదువుతో పాటు మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఉండాలంటే ఆటలలో పాల్గొనాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం కంచుపాడు గ్రామంలోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞానకేంద్రంలో సెంట్రల్ డెవలప్మెంట్ సోషల్ ప్రోగ్రెస్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ డెవెలప్మెంట్ సోషల్ ప్రోగ్రెస్…
జిల్లాల లో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితా లో ఉన్న పి.ఎస్.ఈ నమోదు వంద శాతం ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు
పత్రికా ప్రకటన తేది: 20-1-20 23 జిల్లాల లో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితా లో ఉన్న పి.ఎస్.ఈ నమోదు వంద శాతం ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో జాతీయ ఓటర్…
మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణము ,అదనపు గదులు, త్రాగునీరు , ఎలక్ట్రిసిటీ పనులు వెంటనే పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
పత్రిక ప్రకటన తేది : 20-01-2023 మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణము ,అదనపు గదులు, త్రాగునీరు , ఎలక్ట్రిసిటీ పనులు వెంటనే పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మానవపాడు మండలం అమరవాయి గ్రామం ప్రాథమిక పాఠశాలను తనికి చేశారు. పూర్తి అయి న పనులను పరిశీలించారు. టాయిలెట్స్ లో టైల్స్ వేసి, పైప్ లైన్ వేయాలని, ఎన్ ఆర్ ఇ జి ఎస్ కింద పనులన్నీ పూర్తి చేయాలని, …
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమములో పాఠశాల భవనాల మరమ్మతుల పనులను వేగవంతం చేసి ప్రారంబానికి సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు
పత్రిక ప్రకటన తేది : 20.01.2023 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమములో పాఠశాల భవనాల మరమ్మతుల పనులను వేగవంతం చేసి ప్రారంబానికి సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇటిక్యాల మండలం కొండేరు గ్రామం లో మన ఊరు మన బడి కార్యక్రమములో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాల , మూడు అంగన్వాడి సెంటర్ లను కలెక్టర్…