పత్రికా ప్రకటన తేది: 6-2-2023 ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 106 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలపై 96 , ఆసరా పెన్షన్లు 2, ఎలక్ట్రిసిటీ , ఇరిగేషన్ , వికలాంగుల…
Category: Jogulamba Gadwal-Press Releases
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధిలో మార్పు తీసుకువచ్చేందుకు మన ఊరు మనబడికార్యక్రమం ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధిలో మార్పు తీసుకువచ్చేందుకు మన ఊరు మనబడికార్యక్రమం ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు లో మన ఊరు, మన బడి కార్యక్రమం పై విద్యాశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఉపాధి హామీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద 24 పాఠశాలలను గుర్తించి 12…
ప్రభుత్వం కల్పించిన వసతి సదుపాయాలతో విద్యార్థులు విద్యలో చక్కగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని జడ్పీ చైర్మన్ సరిత అన్నారు.
పత్రికా ప్రకన తేదీ 1-02.-2023 ప్రభుత్వం కల్పించిన వసతి సదుపాయాలతో విద్యార్థులు విద్యలో చక్కగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని జడ్పీ చైర్మన్ సరిత అన్నారు. బుధవారం గద్వాల మండలం కాకులారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఏర్పాటు చేయబడిన యుపిఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను బడికి పంపాలని పనులకు పంపవద్దని అన్నారు. చదువుకునే వయసులో పనులకు వెళితే…
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు. బుధవారం ఇటిక్యాల మండలం రాజశ్రీ గార్లపాడు లో నూతనంగా నిర్మించిన యుపిఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలలో గోడలపై విద్యాభ్యాసన బొమ్మలు…
ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
పత్రికా ప్రకటన తేదీ 25- 1- 2023 ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ఆడియోను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును…
ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.
ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే ర్యాలీని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి తో కలిసి వైయస్సార్ చౌక్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యం లో…
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది 23-1-20 23 ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు. సోమవారం ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పిర్యాదు దారులు 85 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలపై 68 దరఖాస్తులు , ఆసరా పెన్షన్లు 5, మరియు ఇతర సమస్యలకు సంబంధించి 12 దరకాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని సంబంధిత…
జిల్లాకు వచ్చిన బ్యాలట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్లను జాగ్రత్త గా చెక్ చేసి ఈవీఎం గోదాములో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత అధికారులకు ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది : 23-01-2023 జిల్లాకు వచ్చిన బ్యాలట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్లను జాగ్రత్త గా చెక్ చేసి ఈవీఎం గోదాములో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోధామును తనిఖి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కంట్రోల్ యూనిట్లు- 837 , బ్యాలెట్ యూనిట్లు – 1070 వచ్చాయని, ప్రధాన ఎన్నికల సంఘం మరియు ప్రధాన ఎన్నికల అధికారి…
జిల్లాల లో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది: 21-01-20 23 జిల్లాల లో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్…
74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అత్యంత ఘన౦గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
పత్రిక ప్రకటన తేది : 21-01-2023 74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అత్యంత ఘన౦గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఈనెల 26 న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్…