పత్రిక ప్రకటన… తేది.01-09-2021…. జోగుళాంబ గద్వాల జిల్లానూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన జి ల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. సమాజానికి సేవ చేయడమే లక్ష్యం…ఐఏఎస్ అధికారిణిగా నా పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ముఖ్యంగా మహిళా సాధికారత, మహిళా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తా. దృఢ సంకల్పంతో సరైన ప్రిపరేషన్ ఉండాలి. సివిల్స్ ఔత్సాహికులకు లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ సంకల్పం ఉండి,ప్రిపరేషన్ తీరుతెన్నులపై నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తొలి ప్రయత్నంలో విజయం లభించకపోయినా..…
Category: Jogulamba Gadwal
జిల్లాలో సెంట్రల్ సెక్టార్ స్కీం కింద పది వేల మంది రైతులను గుర్తించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.
పత్రికా ప్రకటన తేది: 30-08-20 21 జిల్లాలో సెంట్రల్ సెక్టార్ స్కీం కింద పది వేల మంది రైతులను గుర్తించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు నాబార్డ్ ,ఎస్ బి ఐ అధికారులతో ఏర్పాటు చేసిన డి ఎం సి సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రబుత్వం సెంట్రల్ సెక్టార్ స్కీం కింద 10 వేల మంది రైతు ఉత్పతి…
జిల్లాలో సెంట్రల్ సెక్టార్ స్కీం కింద పది వేల మంది రైతులను గుర్తించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.
పత్రికా ప్రకటన తేది: 30-08-20 21 జిల్లాలో సెంట్రల్ సెక్టార్ స్కీం కింద పది వేల మంది రైతులను గుర్తించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు నాబార్డ్ ,ఎస్ బి ఐ అధికారులతో ఏర్పాటు చేసిన డి ఎం సి సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రబుత్వం సెంట్రల్ సెక్టార్ స్కీం కింద 10 వేల మంది రైతు ఉత్పతి…
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా.
పత్రికా ప్రకటన తేది 28-8-20 21 జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా. శనివారం ఆకస్మిక తనీఖీ లో భాగంగా ఇటిక్యాల మండలం తహశీల్దార్ కార్యాలయం లో సిబంది హాజరు రిజిస్టర్ మరియు అదికారుల పనితీరును స్థానిక తహసిల్దార్ సుబ్రహ్మణ్యం ను అడిగి తెలుసుకున్నారు. వివిధ రిజిష్టర్ లను చెక్ చేసి, ధరణి , సాదాబైనామా దరఖాస్తు అమలు గురించి అడుగగా. ప్రభుత్వం నుండి…
గ్రామ పంచాయతి లో జరుగుతున్న ఉపాది హామీ పనులకు సంబందించిన అన్నివివరాలను రిజిస్టర్ లలో అప్ డేట్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.
పత్రికా ప్రకటన తేది : 27-08-2021 గ్రామ పంచాయతి లో జరుగుతున్న ఉపాది హామీ పనులకు సంబందించిన అన్నివివరాలను రిజిస్టర్ లలో అప్ డేట్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు. శుక్రవారం .గద్వాల్ మండలం ముల్కలపల్లి, తెలుగోనిపల్లి, బీరెల్లి గ్రామాలలో (NREGS), ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ముల్కలపల్లి గ్రామంలోని వైకుంటదామం ను పరిశీలించి, అక్కడ పని చేసే వాచర్ తో మాట్లాడి , మీకు జాబ్ కార్డు ఉందా, డబ్బులు మీ అకౌంట్…
పాటశాలల పునఃప్రారంబానికి అన్ని సంక్షేమ పాటశాలలు, మరియు గురుకుల పాటశాలలు, వసతి గృహాలు ఈ నెల చివరి వరకు సిద్ధంగ ఉంచాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.
పత్రికా ప్రకటన తేది: 25-8-2021 పాటశాలల పునఃప్రారంబానికి అన్ని సంక్షేమ పాటశాలలు, మరియు గురుకుల పాటశాలలు, వసతి గృహాలు ఈ నెల చివరి వరకు సిద్ధంగ ఉంచాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు. బుదవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని,ఎస్సి, ఎస్టి, బి సి, గిరిజన, మైనార్టీ అన్ని గురుకుల పాటశాలల సంక్షేమ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ దాదాపు 16 నెలల నుండి పాటశాలలు మూతపడి ఉన్నందున ఎక్కడివక్కడ దుమ్ము…
ఇన్ పుట్ డీలర్లు కొత్త టెక్నాలజీతో నేర్చుకున్న పద్దతులను రైతులకు అందించాలని ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం Diploma in Agriculture Extension Services for Input Dealers (DESHI) కోర్సును ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ శృతి ఓజా తెలిపారు.
పత్రికా ప్రకటన తేదీ:25-08-2021 ఇన్ పుట్ డీలర్లు కొత్త టెక్నాలజీతో నేర్చుకున్న పద్దతులను రైతులకు అందించాలని ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం Diploma in Agriculture Extension Services for Input Dealers (DESHI) కోర్సును ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ శృతి ఓజా తెలిపారు. బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(ఆత్మ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ మన జిల్లా లో సాగు విస్థిరణ 5,40,000 ఎకరాలు ఉందని …
జిల్లా లో ఉండే 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా అన్నారు.
పత్రిక ప్రకటన తేది 23-8-2021 జిల్లా లో ఉండే 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నుండి వైద్య అధికారులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన జూమ్ సమావేశం ద్వారా మాట్లాడుతూ ఈ నెల 25-08-2021 నుండి 31 -08-2021 వరకు జరిగే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందిగా నిర్వహించేందుకు…
జిల్లా లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా.
పత్రికా ప్రకటన తేది : 21-08-2021 జిల్లా లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా. శనివారం జిల్లాలోని గద్వాల్ మండలం కొండపల్లి, గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి, గ్రామాలలో NREGS, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కొండపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంటదామం, సేగ్రిగేషణ్ షెడ్లను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం లో పని చేసే వాచర్ తో మాట్లాడి , ప్రకృతి వనంలోని మొక్కలకు నీళ్లు రోజు…
జిల్లా లో జరిగే ఉపాధి హామీ పనులు త్వరితగతిన పూర్తి చేయలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్ని మండలాల ఎంపిడిఓ లకు ఆదేశించారు.
పత్రికా ప్రకటన తేది : 19-08-2021 జిల్లా లో జరిగే ఉపాధి హామీ పనులు త్వరితగతిన పూర్తి చేయలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్ని మండలాల ఎంపిడిఓ లకు ఆదేశించారు. గురువారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు మండల స్పెషల్ అధికారులు, ఎంపిడిఓ ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ NREGS పనులను వేగవంతం చేసి ఈ మూడు రోజులలో పూర్తి అయ్యేలా చూడాలని , ఎక్కడ కుడా…