ప్రెస్ రిలీజ్. తేది 04.08.2021 ఆగస్టు 6 లోగా జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో హరితహారం పై సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని చెప్పారు. అటవీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి మొక్కలు నాటాలని సూచించారు. పెద్ద మొక్కలు నాటాలని కోరారు.గ్రామాల వారిగా మొక్కలు నాటిన వివరాలు రిజిస్టర్లో…
Category: Kamareddy
అంకిత భావంతో సేవలందించి ప్రజల మన్ననలను పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
ప్రెస్ రిలీజ్. తేది 04.08.2021 అంకిత భావంతో సేవలందించి ప్రజల మన్ననలను పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. పదిమంది ఆయుష్ డాక్టర్లకు, 13 మంది స్టాఫ్ నర్స్ లకు బుధవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. Dpro..Kamareddy
సంయుక్త సర్వే చేపట్టి అటవి, పట్టా భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు
ప్రెస్ రిలీజ్. తేది 04.08.2021 సంయుక్త సర్వే చేపట్టి అటవి, పట్టా భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో అటవీ, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలో ఉన్న అటవీ, రెవెన్యూ భూములను సంయుక్త సర్వే చేపట్టి అధికారులు గుర్తించాలని సూచించారు. రైతుల వివాదాలను పరిష్కరించాలని కోరారు. సర్వే ల్యాండ్, అటవి, రెవెన్యూ అధికారులు కలిసి గ్రామాల వారిగా సర్వే చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్…
నుమోసిల్ వ్యాక్సిన్ 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు నుమోనియా వ్యాధి రాకుండా 100% వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. July 31, 2021
Press Note. 30.7.2021. హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.
Press Note. 30.7.2021. హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు తన ఛాంబర్లో నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, ల్యాండ్రీ షాపులకు ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల వరకు…
Dt;31-07-2021 గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు
ప్రెస్ రిలీజ్. తేది 31.07.2021 గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ఆయన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు గేదెలు, గొర్రెలు, బోరు మోటార్లు, కిరణ్ దుకాణాల ఏర్పాటు యూనిట్లు మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో లో జిల్లా…
DT;31-07-2021 నుమోసిల్ వ్యాక్సిన్ 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు నుమోనియా వ్యాధి రాకుండా 100% వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు.
ప్రెస్ రిలీజ్. తేది 31.07.2021 నుమోసిల్ వ్యాక్సిన్ 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు నుమోనియా వ్యాధి రాకుండా 100% వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో శనివారం జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ మూడు విడతలుగా ఇస్తారని చెప్పారు. ఆరు, 14 వారాలకు, తొమ్మిది నెలలకు పిల్లలకు ఇస్తారని సూచించారు. అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు బృందంగా ఏర్పడి…
నుమోసిల్ వ్యాక్సిన్ 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు నుమోనియా వ్యాధి రాకుండా 100% వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు.

Gallery
