Category: Kamareddy

చిల్డ్రన్ హోమ్, స్వచ్ఛంద సంస్థల రిజిస్టర్లు నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. చిల్డ్రన్ హోమ్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర, బాలికల వసతిగృహాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు అవసరమైన క్రీడా సామాగ్రి పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆర్ బి ఎస్ కె వైద్య బృందం వసతి గృహాలకు వెళ్లి ప్రతి నెల వైద్య పరీక్షలు చేయాలని కోరారు. చిల్డ్రన్ హోమ్ కు సోలార్ యూనిట్…

కామారెడ్డి, మార్చి 19 (2022): నిరుద్యోగ యువతీ ,యువకులు ఇష్టపడి నైపుణ్యాలను నేర్చుకొని భవిష్యత్తులో మాస్టర్ టైనర్లు గా రాణించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం డి ఆర్ డి ఎ ఆధ్వర్యంలో ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి అవకాశాలను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ఫోన్…

ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో గురువారం ధరణి టౌన్ షిప్ ఫ్లాట్ల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 230 ప్లాట్లకు వేలం వేయగా 217 ప్లాట్లు విక్రయించినట్లు చెప్పారు. మొదటిరోజు 62, రెండవ రోజు 70, మూడవరోజు 40, నాలుగో రోజు 45 ప్లాట్లు…

బాయిల్డ్ కస్టమర్స్ రైస్ మిల్లింగ్ మార్చి 31 లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం రైస్ మిల్లు యజమానులతో యాసంగి దాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని సూచించారు. రైస్ మిల్లు ల వారీగా జరిగిన మిల్లింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎఫ్ సి ఐ డివిజనల్ మేనేజర్ రిజ్వాన్…

కామారెడ్డి: మార్చి 14 (2022): ధరణి టౌన్షిప్ లోని 70 ప్లాట్లకు మంగళవారం వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో సోమవారం ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్ల వేలం పాట పై విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సోమవారం 62 ప్లాట్ల కు వేలం వేసినట్లు చెప్పారు. చదరపు గజానికి ఏడు వేల రూపాయల నుంచి 14,200 వరకు ధర పలికిందని పేర్కొన్నారు. బహిరంగ వేలానికి…

కామారెడ్డి, మార్చి 11 2022 —————— కామారెడ్డి పట్టణంలోని ఎన్ జి ఓ ఎస్ కాలనీలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. భవనం ఆయుష్ వైద్యశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు. భవనంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. యోగా కోసం షెడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి చంద్రశేఖర్, వైద్యుడు…

కామారెడ్డి, మార్చ్ 11,2022: —————— 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ ,ఎస్టీ , బిసి శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి…

-కామారెడ్డి, మార్చి 7 : 2022  ధరణి టౌన్షిప్లో చదరపు గజం ధర రూ 7000 ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో సోమవారం టౌన్షిప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గతంలో ప్రభుత్వం చదరపు గజం ధర రూపాయలు 10000 నిర్ణయించిందని చెప్పారు. సామాన్య ప్రజలు కొనుగోలు చేయాలని సదుద్దేశంతో ప్రభుత్వం చదరపు గజానికి రూపాయలు…

దేవునిపల్లి లోని లక్ష్మీదేవి గార్డెన్లో ఆదివారం 283 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కామారెడ్డి నియోజకవర్గం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అటవీ సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. గిరిజనులు సంత్ సేవాలాల్ సందేశం గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఆధ్యాత్మికతను యువకులు అలవర్చుకోని మానసిక ప్రశాంతతను పొందాలని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి…

గురువారం ధరణి టౌన్షిప్లు మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మార్చి 7న ప్రీ బిడ్ సమావేశం గెలాక్సీ ఫంక్షనల్ లో ఉంటుందని చెప్పారు. ఆసక్తిగలవారు సమావేశానికి రావాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గజానికి 10 వేల రూపాయల ధర ఉంటుందని తెలిపారు. దళారుల బెడద ఉండదని, పూర్తిగా పారదర్శకంగా బహిరంగ వేలం జరుగుతోందని…