Press note. 4.9.2021 18 సంవత్సరములు పైబడిన విద్యార్థినీ, విద్యార్థులందరికీ వారం రోజుల లోగా కోవిడ్ వాక్సినేషన్ అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రిన్సిపాల్స్, యాజమానులతో విద్యార్థులకు అందించే కోవిడ్ వ్యాక్సినేషన్ పై కాలేజీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్ధులందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని, 18…
Category: Kamareddy
తేది.04.09.2021 పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ అవగాహన కల్పించారు.
Press Release. తేది.04.09.2021 పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ రికార్డులను సమగ్రంగా ఏకీకృతంగా నిర్వహించుటకు ట్రాన్స్ యాక్షన్…
dt. 30.8.2021 సోమవారం నాడు ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 34 ఫిర్యాదులను జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, కామారెడ్డి RDO ఎస్.శీను స్వీకరించారు.
Press Release dt. 30.8.2021 సోమవారం నాడు ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 34 ఫిర్యాదులను జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, కామారెడ్డి RDO ఎస్.శీను స్వీకరించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ..DPRO. KMR. 30.8.2021. PRAJAVANI GRIEVANCES. Revenue 22 Police 3 DPO 2…
Dt.28.8.2021. గత ఖరీఫ్ సీజన్ సిఎంఆర్ రైస్ మిల్లింగ్ వచ్చే సెప్టెంబర్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పౌరసరఫరాల అధికారులను, రైస్ మిల్లుల యజమానులను ఆదేశించారు.
Press Release. Dt.28.8.2021. గత ఖరీఫ్ సీజన్ సిఎంఆర్ రైస్ మిల్లింగ్ వచ్చే సెప్టెంబర్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పౌరసరఫరాల అధికారులను, రైస్ మిల్లుల యజమానులను ఆదేశించారు. శనివారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్స్ తో సీఎంఆర్ మిల్లింగ్ పనులను మిల్లుల వారీగా ఆయన సమీక్షించారు. గత ఖరీఫ్ కు సంబంధించిన మిల్లింగ్ పనులు వచ్చే 10వ తేదీ లోగా పూర్తిచేయాలని…
తేది 28.08.2021. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ లో
ప్రెస్ రిలీజ్. తేది 28.08.2021. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ లో కొత్తగా 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శనివారం నాడు ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, మార్కెట్ కమిటీ…
Dt.27.8.2021. రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
Press Release. Dt.27.8.2021. రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్ సంబంధించి ఉదయం పదిన్నర గంటలకు స్లాట్లు బుక్ అవుతున్నందున, తహశీల్దార్ లు ఉదయం…
Dt.26-8-2021. ఎందరో త్యాగధనుల కృషి వల్లనే మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామని, దీనికి ఆనాటి స్వాతంత్ర్య కాంక్షే ప్రతీక అని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు అన్నారు.
Press Note Dt.26-8-2021. ఎందరో త్యాగధనుల కృషి వల్లనే మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామని, దీనికి ఆనాటి స్వాతంత్ర్య కాంక్షే ప్రతీక అని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు అన్నారు. గురువారం నాడు జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్ ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో, నిజామాబాదు యూనిట్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎక్సిబిషన్ ను ఆయన…
Dt.25-8-2021. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండడంతో రవాణాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థలకు చెందిన బస్సులను తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ అధికారి శ్రీమతి వాణి నేడొక ప్రకటనలో తెలిపారు.
Press Note Dt.25-8-2021. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండడంతో రవాణాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థలకు చెందిన బస్సులను తనిఖీ చేయనున్నట్లు జిల్లా రవాణ అధికారి శ్రీమతి వాణి నేడొక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని విద్యా సంస్థలకు చెందిన ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని, నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను అక్కడికక్కడే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. దానికోసం ఈ నిబంధనలు తప్పనిసరి…
Dt.25-8-2021. బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.
Press Note Dt.25-8-2021. బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు ఆయన DPM,APM, వ్యవసాయ శాఖ AD, AO, AEO, స్త్రీ నిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు…
తేది 25.08.2021 జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు
ప్రెస్ రిలీజ్. తేది 25.08.2021 జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. బుధవారం నాడు దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు.…