Category: Kamareddy

కమిషన్ సఆడపిల్లలను విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ భ్యుడు అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బాలల హక్కులు, సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆడపిల్లలను విక్రయించడం నేరమన్నారు. బాలల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న బాలల సంరక్షణ తల్లిదండ్రుల వలే చూడాలన్నారు. నాణ్యమైన…

. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో ప్లాట్ల, గృహాల విక్రయంపై గురువారం ఫ్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ధరణి township లోని ఫ్లాట్ లను, గృహాలను పరిశీలించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, తాసిల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర…

త్వరితగతిన బ్యాంక్ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక ప్రణాళిక పైసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ వితరణ బ్యాంకుల ద్వారా రూ.4700 కోట్లు కేటాయించారని చెప్పారు. వీటిలో రూ.4284 కోట్లు ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు కేటాయించినట్లు చెప్పారు.…

సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త క చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని…

నిజాంసాగర్, ఏప్రిల్ 7 : నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. టెంట్ హౌస్, సెంట్రింగ్ పనులకు సంబంధించిన కొటేషన్లను లబ్ధిదారుల ఎదుట ఇప్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. లబ్ధిదారులు యూనిట్లు తీసుకున్న తర్వాత వాటి ద్వారా సంపాదించుకునే ప్రతి రూపాయి వారికే…

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి: ఏప్రిల్ 5 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఆవరణలో మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు…

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో మంగళవారం దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యాపార వృద్ధి సాధించి అన్ని రంగాల్లో ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఆదాయం వచ్చే యూనిట్లను లబ్ధిదారులు ఎంచుకోవాలని…

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదుల ను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఏవో రవీందర్, జిల్లా…

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన జూమ్ మీటింగ్ లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సి డి పి వో ల వారీగా పోషకాహార లోపంతో ఉన్న పిల్లల సంఖ్య, రక్తహీనతతో ఉన్న పిల్లల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల అంగన్వాడి కేంద్రంలో కార్యకర్తలు చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు చేసి యాప్ లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఎత్తుకు తగ్గ బరువు, బరువు తగ్గ ఎత్తు లేని పిల్లలు…

కామారెడ్డి, మార్చి 30 : జిల్లాలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జడ్పీ సమావేశంలో సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. కామారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శోభ…