తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. గ్రామాల్లోని ప్రజలు సురక్షితమైన నీటిని తాగడం వల్ల వ్యాధులు రావడంలేదని…
Category: Kamareddy
4 వందల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు
4 వందల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని మీనా ఫంక్షన్ హాల్ లో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి హాజరై మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో 400 పడకల ఆసుపత్రులు లేవని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ నిమ్స్ లో 400 పడకల ఆసుపత్రిని…
4 వందల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు
4 వందల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని మీనా ఫంక్షన్ హాల్ లో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి హాజరై మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో 400 పడకల ఆసుపత్రులు లేవని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ నిమ్స్ లో 400 పడకల ఆసుపత్రిని…
2 కే రన్ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
2 కే రన్ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గోవర్ధన్ మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణకు పరుగు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఉదయం నడక అలవాటు చేసుకోవాలని చెప్పారు.…
దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన లభిస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
దశాబ్ది ఉత్సవాలకు అపూర్వ స్పందన లభిస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం సుపరిపాలన సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గతంలో రెండు లైన్ల రోడ్లు ఉండగా వాటిని నాలుగు లైన్ల రోడ్లుగా మార్చామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు మారుమూల గ్రామాల ప్రజలు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడే వారని చెప్పారు. కామారెడ్డి జిల్లా ఏర్పడడం ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులో…
దేశంలో అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ఘనత
దేశంలో అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ఘనత తనకే దక్కిందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయించలేదని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర…
ప్లాస్టిక్ నియంత్రణ కు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీదేవి అన్నారు
ప్లాస్టిక్ నియంత్రణ కు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీదేవి అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆవరణలో జిల్లా న్యాయ సేవా సమస్త ఆధ్వర్యంలో గురువారం ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ నిర్మూలనలో మహిళలు భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రజలు తక్కువ దూరం ఉన్నచోట్లకు నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు. వాహనాల వాడకాన్ని తగ్గించి వాయు…
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద బుధవారం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రిగా కెసిఆర్ అవుతారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవుతారని పేర్కొన్నారు. నాలుగు చెరువులను సిద్ధాపూర్ రిజర్వాయర్ గా ఏర్పాటు చేస్తున్నట్లు…
అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు
అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం ద్వారా కూలీలకు, రైస్ మిల్లులకు, లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగం వల్ల…
నేడు దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు
నేడు దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో విద్యుత్ విజయోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం…