సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 పంటలను హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల ద్వారా కాకుండా సేంద్రియ విదానంతో రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామాన్ని డాక్టర్ గోగుల గౌతమిరెడ్డి దత్తత తీసుకుని అభివృద్ది చేసిన కార్యక్రమాలపై నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ముఖ్యఅతిధిగా…
సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
