పత్రిక ప్రకటన తేదీ : 09–05–2022 డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కలలను సాకారం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం,, రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తోంది,, దళితబంధు పథకం కింద 95 మందికి వాహనాలు అందచేత,, దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది ,, దళితులను ధనవంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం,, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద చేయూతనిస్తూ వారిని అన్ని రంగాల్లో…
Category: Medchal-Photo Gallery
కీసర కలెక్టరేట్ను కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలు కలెక్టరేట్, ఆవరణను పరిశీలించిన న్యాయమూర్తులు, జిల్లా అధికారులు
పత్రిక ప్రకటన తేదీ : 07–05–2022 కీసర కలెక్టరేట్ను కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలుకలెక్టరేట్, ఆవరణను పరిశీలించిన న్యాయమూర్తులు, జిల్లా అధికారులు షామీర్పేటలో నూతన కలెక్టరేట్ ప్రారంభించగానే…కీసరలో ప్రస్తుత కలెక్టరేట్ను కోర్టుగా మార్చేందుకు పరిశీలించిన న్యాయమూర్తులు, అధికారుల బృందం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో ప్రస్తుతం ఉన్న జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని జిల్లా కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంతో పాటు ఆవరణను శనివారం సాయంత్రం…
ధరణితో భూసమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు చేరుకున్న ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు ధరణిపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్ హరీశ్
పత్రిక ప్రకటన తేదీ : 06–05–2022 ధరణితో భూసమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు చేరుకున్న ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు ధరణిపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్ హరీశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ధరణితో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులతో శిక్షణలో భాగంగా శుక్రవారం మేడ్చల్ –…
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు అన్ని సౌకర్యాలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీశ్
పత్రిక ప్రకటన తేదీ : 06–05–2022 విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు అన్ని సౌకర్యాలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీశ్ పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించిన కలెక్టర్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని… ఈ విషయంలో విద్యార్థులు సైతం ఎలాంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా…
పవిత్ర రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
పత్రిక ప్రకటన తేదీ : 02–05–2022 పవిత్ర రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్గా ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రోజున రంజాన్ పండగ నేపథ్యంలో జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ…
ప్రజావాణి ఫిర్యాదులు, వినతులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్
పత్రిక ప్రకటన తేదీ : 02–05–2022 ప్రజావాణి ఫిర్యాదులు, వినతులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 67 విజ్ఞప్తుల స్వీకరణ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. …
యాసంగి వరి ధాన్యం సేకరణ, దళితబంధుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి జిల్లా అధికారులతో సమీక్షలో కలెక్టర్ హరీశ్
పత్రిక ప్రకటన తేదీ : 29–04–2022 మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో హరితహారం విజయవంతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి యాసంగి వరి ధాన్యం సేకరణ, దళితబంధుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం విజయవంతానికి అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ… అందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్ళాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. హరితహారం విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని…
ఇంటర్మీడియట్, పదో తరతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,
పత్రిక ప్రకటన తేదీ : 28–04–2022 ఇంటర్మీడియట్, పదో తరతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.గురువారం హైదరాబాద్ నుండి…
జిల్లా వ్యాప్తంగా ఇంటర్, పదో తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
పత్రిక ప్రకటన తేదీ : 26–04–2022 జిల్లా వ్యాప్తంగా ఇంటర్, పదో తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం…
హరితహారంలో బాగా పని చేసే పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు అందచేస్తాం హరితహారం సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
పత్రిక ప్రకటన తేదీ : 18–04–2022 హరితహారం కింద గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలి హరితహారంపై పంచాయతీ కార్యదర్శులు ప్రధానపాత్ర పోషించాలి హరితహారంలో బాగా పని చేసే పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు అందచేస్తాం హరితహారం సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో తలపెట్టిన తెలంగాణకు హరితహారం కింద గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని ఈ విషయంలో ఆయా పంచాయతీ కార్యదర్శులు ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరం…