యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లావ్యాప్తంగా మొత్తం 109 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి రైతులకు ఇబ్బంది కలిగించదు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై.వి గణేష్ యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఐకెపి 23, పిఎ సిఎస్ 74, జిసిసి 12, మొత్తం 109 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు అందాయని వాటిని వెంటనే ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేష్
