ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ఆర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఎల్.బి. ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వైవి గణేష్ లతో కలసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (11 ) దరఖాస్తులు రాగా భూ సంభందిత రెవెన్యూ సమస్యలు(10) , ఇతర శాఖలకు సంబంధించి (1)…
ప్రజల ఆర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.
