పత్రిక ప్రకటన తేది: 27-1-2023 నాగర్బకర్నూల్ జిల్లా సూచించారు. శుక్రవారం సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి జిలా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడి పై వీడియో కన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు, బడిలీలు పూర్తి అయ్యేవిధంగా చూడాలన్నారు. జిల్లాలో స్పెషల్ మెడికల్ బోర్డు పెట్టుకొని 30వ తేదీ లోగా మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన…
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఎలాంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి అయ్యేవిధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
