తమ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని కృతనిశ్చయంతో పనిచేసినందుకే నేడు జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సుఖ జీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లొ జరిగిన జాతీయ పంచాయతీ అవార్డులు-2022 ప్రదానోత్సవానికి జడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా అదనపు కలెక్టర్ మనుచౌదరి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి సాధించాల్సిన (9) సంకల్పాలు (థీమ్) కేటగిరీల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన సర్పంచులు, ఎంపీటీసీలు,…
తమ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని కృతనిశ్చయంతో పనిచేసినందుకే నేడు జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి అన్నారు.
