పోడు భూముల హక్కులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేసే విధంగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ, పి.ఓ. ఐ.టి.డి.ఏ, రెవిన్యూ, సంబంధిత ఎంపిడిఓ లతో పోడు భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 14 మండలాలకు సంబంధించి 93 గ్రామ పంచాయతిలలోని 138 హాబీటేషన్ల నుండి…
పోడు భూముల హక్కులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేసే విధంగా సన్నద్ధం కావాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్
