ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన చేసి పాఠశాలలను బలోపేతం చేయుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మనబడి/ మనబస్తీ – మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన చేసి సకలవసతులు కల్పించిన నల్లగొండ పట్టణంలోని కతాల్ గూడ, MKV పద్మనగర్ ప్రాథమిక పాఠశాలలను సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ…
Category: Nalgonda-Photo Gallery
జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చిందని, ఆ చట్టాన్ని ప్రతి పౌరుడు తప్పక పాటించాలని, లేనిచో శిక్షార్హులని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు
జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చిందని, ఆ చట్టాన్ని ప్రతి పౌరుడు తప్పక పాటించాలని, లేనిచో శిక్షార్హులని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తన ఛాంబర్ లో జంతు హింసా నివారణ సంఘం సమావేశం నిర్వహించి వివిధ అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవుల అవసరాలకనుగుణంగా అడవులు నరకడం, కొండలు, నదులు, సరస్సులు ఆక్రమించుకోవడం వల్ల కాలక్రమేణా…
*పట్టణం లో అభివృద్ధి పనులు వేగం గా పూర్తి చేయాలి* *నల్గొండ పట్టణం లో అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
నల్గొండ పట్టణం అభివృద్ధి,సుందరీ కరణ లో భాగంగా చేపట్టిన రహదారుల విస్తరణ,అభివృద్ధి, మీడియన్,స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు.సోమవారం స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు.ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు పట్టణం లో అభివృద్ధి పనులు పరిశీలించి సంబంధిత అధికారుల కు సూచనలు చేశారు.పట్టణం…
ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతులు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు.
శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన,రాష్ట్ర విద్యా మౌలిక వసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి ఆమె జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతులు ఇచ్చిన సమయం లో పూర్తి చేసి సీనియారిటీ, వేకెన్సిస్ యొక్క జాబితా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలని , మెడికల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.…
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వేముల పల్లి మండలం రైతు వేదిక లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వేముల పల్లి మండలం రైతు వేదిక లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయాలని పకడ్బందీ కార్యాచరణ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 74 టీములతో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు, 100…
*గణతంత్ర దినోత్సవ వేడుకలు,జిల్లా కలెక్టర్ సందేశం*
74వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్ధినీ విద్యార్ధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మనందరికి పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి సారధ్యంలో…
ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, అర్హులైన ఓటర్లను ఓటర్ జాబితాలో లో పేరు నమోదు చేసేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో “13వ. జాతీయ ఓటర్ల దినోత్సవం- 2023” ను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఓటర్ గా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు…
ప్రజావాణి పిర్యాదుల పరిష్కారం లో నిర్లక్ష్యం వహించ వద్దు:అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*
*ప్రజావాణి పిర్యాదుల పరిష్కారం లో నిర్లక్ష్యం వహించ వద్దు:అదనపు కలెక్టర్ భాస్కర్ రావు* ప్రజావాణి లో ప్రజల నుండి అందిన పిర్యాదులు పరిష్కారం లో నిర్లక్ష్యం వహించ వద్దని అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమం లో ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు.ప్రజల నుండి అందిన పిర్యాదులు పరిశీలించి బాధితులకు తగు న్యాయం చేయాలని సూచించారు. *వయో వృద్ధుల ను ఆదరించాలి* ప్రజా…
సోమవారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తిప్పర్తి మండల కేంద్రం లో రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంప్ ను ఆకస్మిక తనిఖీ చేశారు
కంటి వెలుగు క్యాంప్ ను ఆకస్మిక తనిఖీ చేసిన* *జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి* సోమవారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తిప్పర్తి మండల కేంద్రం లో రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంప్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాంపు కు కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు ఎంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.కంటి పరీక్షలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని…
కంటి వెలుగు శిబిరాలను ప్రతి రోజు పర్యవేక్షించాలి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలి జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన , కార్యదర్శి శాంతి కుమారి
కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ల లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా…