నారాయణపేట జిల్లా భూగర్భ జలవనరుల అంచన నివేదికను ఈరోజు జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భజలాల అంచనాల ప్రకారo వినియోగం 43% శాతము గా ఉన్నది. ధన్వాడ, కోస్గి మరియు మరికల్ మండలంలో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, రాబోయే వర్షాకాలంలో పెద్దఎత్తున వాన నీటి సంరక్షణ పద్ధతులు పాటిస్తూ పొలాల్లో ఉన్న ఎండిపోయిన బావులు మరియు బోరు బావుల లోనికి వాన నీటిని పంపించి భూగర్భ…
నారాయణపేట జిల్లా భూగర్భ జలవనరుల అంచన నివేదికను ఈరోజు జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆవిష్కరించారు.
