Category: Nizamabad-Photo Gallery

బాల్కొండ (నిజామాబాద్) గల్ఫ్ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్ స్టేషన్ కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. భీంగల్ మండల కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 25 మంది కుట్టు మిషన్లు, 210 మందికి…

ఈరోజు నిజామాబాద్ టీఎన్జీవో ఆధ్వర్యంలో డెంగ్యూ , తలసేమియా విష జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు ఈరోజు టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన “మెగా రక్తదాన శిబిరం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మామిళ్ల రాజేందర్ గారు టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ కంటి ప్రతాప్ గారు విశిష్ట అతిథులుగా గౌరవ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు గారు, నగర…

75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్ రథ యాత్ర పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నాడు కలెక్టరేట్ వద్ద జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచయత్ రాజ్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు 15 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నామని ఇది…

టెలి మెడిసన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పి హెచ్ సి నుండే స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో టెలిమెడిసిన్ సదుపాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికీ ఈజీగా స్పెషలిస్ట్ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన మంచి కార్యక్రమం టెలీ మెడిసిన్ అన్నారు. పి.హెచ్.సి, సి…