Category: Nizamabad-Press Releases

ఈరోజు నిజామాబాద్ టీఎన్జీవో ఆధ్వర్యంలో డెంగ్యూ , తలసేమియా విష జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు ఈరోజు టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన “మెగా రక్తదాన శిబిరం” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మామిళ్ల రాజేందర్ గారు టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ కంటి ప్రతాప్ గారు విశిష్ట అతిథులుగా గౌరవ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు గారు, నగర…

75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్ రథ యాత్ర పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నాడు కలెక్టరేట్ వద్ద జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచయత్ రాజ్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు 15 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నామని ఇది…

టెలి మెడిసన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పి హెచ్ సి నుండే స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో టెలిమెడిసిన్ సదుపాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికీ ఈజీగా స్పెషలిస్ట్ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన మంచి కార్యక్రమం టెలీ మెడిసిన్ అన్నారు. పి.హెచ్.సి, సి…

ఈనెల 20వ తేదీ సోమవారం ప్రజా విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాడు వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా అధికారులు ఆదివారం పూర్తిగా రాత్రి కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సహకరించాలని ఆ ప్రకటనలో కలెక్టర్ కోరారు.

పది రోజుల పాటు ప్రజల నుండి పూజలందుకున్న వినాయకుని నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని సదుపాయాలతో పాటు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం ప్రకారం స్థానిక దుబ్బ ప్రాంతంలో వినాయకులతో శోభాయాత్రగా వెళ్లే వినాయక రథాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ…

సెప్టెంబర్ 18:— ఆదివారం జిల్లా అంతటా వినాయక నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి బాసర గోదావరి బ్రిడ్జి పై గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 19వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి బాసరకు తీసుకుని వచ్చే వినాయకుల విగ్రహాలకు సంబంధించి…

సెప్టెంబర్ 18:– శనివారం నాడు జిల్లా కేంద్రానికి విచ్చేసిన హై కోర్ట్ జడ్జ్ లక్ష్మణ్ కు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో జడ్జి లు, అధికారులు, ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా జెడ్జి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ , సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ / మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా పూల బొకేలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఆర్డిఓ రవి తదితరులు…

నిజామాబాద్, సెప్టెంబర్ 16:– గురువారం నుండి ప్రత్యేక డ్రైవ్ తో 18 సంవత్సరాలు నిండిన వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం అర్హులు అందరూ కవర్ అయ్యే విధంగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం జారీ చేసిన ఏ బి సి డి నమూనాల లో లో ఇచ్చిన ప్రకారం ప్రత్యేక…

1. ఉదయం 10:00గంటలకు వేల్పూర్ ప్రధాన రోడ్డు (ఫోర్ లేన్) డివైడర్&సెంట్రల్ లైటింగ్ 6కోట్ల 30లక్షల అంచనా వ్యయంతో జరగనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. 2. ఉదయం 10:15 గంటలకు వేల్పూర్ బైపాస్ రోడ్డు(2.40 కోట్ల అంచనా వ్యయం)పనులకు శంకుస్థాపన చేస్తారు 3. ఉదయం 11:00గంటలకు మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తారు 4. మోర్తాడ్ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు 5. మధ్యాహ్నం 2:00 గంటలకు నిజామాబాద్ జిల్లా…