వసతి గృహాల్లో ఎన్రోల్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ———————————- వసతి గృహాల్లో విద్యార్థుల నమోదు పెంచడం పై ప్రత్యేక ఫోకస్ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పున ప్రారంభమై పక్షం రోజులు అయిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బిసి ప్రి మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని, గిరిజన బాలికల పోస్ట్ మెట్రిక్…
Category: Rajanna Sircilla-What’s Happening
గ్రూప్ -4 పరీక్ష సజావుగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
గ్రూప్ -4 పరీక్ష సజావుగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గ్రూప్ 4 పరీక్షకు ఉదయం 9.45, మధ్యాహ్నం 2.15 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి *టి.ఎస్.పి.ఎస్.సి ప్రతి సూచన తూచ తప్పకుండా పాటించాలి – పరీక్ష కేంద్రంలోకి మొబైల్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను లోపలికి అనుమతించవద్దు. *50 పరీక్షా కేంద్రాల్లో 14 వేల 11 మందికి గ్రూప్ 4 పరీక్ష నిర్వహణ *జులై -1 న నిర్వహించు గ్రూప్ -4 పరీక్షా ఏర్పాట్లపై…
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేక అధికారి : జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేక అధికారి : జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2023 లో భాగంగా గ్రామాలలో చేపడుతున్నటువంటి పారిశుద్ధ్య పనులు సంబంధించి గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని 255 గ్రామాలలో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా చేపట్టినటువంటి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్…
80 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాలి- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
80 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాలి -సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. – ప్రతి మంగళ, శుక్రవారాలు ఫ్రైడే తప్పనిసరిగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న 63 శాతం సంస్థాగత ప్రసవాలను 80 శాతంకు పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్ లో వైద్యారోగ్య శాఖ పనితీరును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా…
మౌలిక వసతుల కల్పన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
మౌలిక వసతుల కల్పన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తిచేయాలి గంభీరావుపేట లోని బీసీ, ఎస్సీ కాలనీల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్లను పరిశీలించిన కలెక్టర్ —————————————– రెండు పడక గదుల ఇండ్ల కాలనీల్లో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడానికి చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని బీసీ…
మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————————– మాదకద్రవ్యాల వినియోగం ద్వారా అనేక దుష్పలితాలు ఉంటాయని, వాటి వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మాదకద్రవ్యాలు మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ పరివర్తన…
అర్హులందరూ ఓటరు గా నమోదు అయ్యేందుకు సహకరించాలి
అర్హులందరూ ఓటరు గా నమోదు అయ్యేందుకు సహకరించాలి • 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండితే అర్హులు • అక్టోబర్ 4న ఓటరు తుది జాబితా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీ లో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కోరారు. సోమవారం IDOC లోని తన చాంబర్లో…
*ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి *
*ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి * ———————————– ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు బి. సత్య ప్రసాద్, ఎన్. ఖిమ్యా నాయక్ తొ కలిసి ప్రజల నుండి…
అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం:రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్
అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం:రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ————————————————— అమరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమర వీరులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ , రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్,,మానకొండూర్…
రైస్ మిల్ డిఫాల్ట్ అయి ఉన్న మిల్లర్లతో సమీక్ష: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్
2020-21 వానాకాలం కు సంబంధించిన రా రైస్ మిల్ డిఫాల్ట్ అయి ఉన్న మిల్లర్లతో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించారు. 36 మంది రైస్ మిల్లర్ల వద్ద సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి గడువు లోగా సరఫరా చేయలేదని, వారికి సుమారు 10 కోట్ల రూపాయలు పెనాల్టీ వేయడం జరిగిందని అన్నారు. దీనిలో నుండి ముందస్తుగా తదుపరి బియ్యం చెల్లింపుల…