వైభవంగా మొదలైన పెద్ద గట్టు జాతర కేసారం గ్రామంలో దేవరపెట్టె వద్ద దేవతా విగ్రహాలకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు మెంతబోయిన , గొర్ల వంశీకుల నుండి సాంప్రదాయ బోనం బియ్యం, పట్టువస్త్రాలు లను లింగంతుల స్వామి – అమ్మవార్లకు సమర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి దేవరపెట్టె ను మోసి పెద్దగట్టు పైకి తరలింపు యాత్ర ను ప్రారంభించిన మంత్రి మహిళల కోలాటాలు, భేరీలు, గజ్జెల చప్పుళ్లు, కత్తులు, కటారుల విన్యాసం, భక్తుల జయజయధ్వానాల నడుమ…
Category: Suryapet-Photo Gallery
ప్రభుత్వ పథకాలలో వేగం పెంచాలి. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలి. పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.
ప్రభుత్వ పథకాలలో వేగం పెంచాలి. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలి. పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్. జిల్లాలో ప్రభుత్వ పథకాల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు ,తాసిల్దార్లు, ఎంపీఓలతో ,ఎపిఒ లతో చేపట్టిన పనులు పురోగతి, పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత కేశవ్ లతో కలసి సమీక్షించారు.…
పెద్ద గట్టు లింగమంతులస్వామి జాతర సందర్భంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయం ఆవరణ లో యాదవ సోదరులకు సంప్రదాయ దుస్తులు, భేరీ లు పంపిణీ చేసిన సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
తెలంగాణలో ప్రతీ వర్గం, కులం బాగుపడాలనేదే కేసీఆర్ సంకల్పం సబ్బండ వర్ణాల అభ్యున్నతే సీఎం కేసిర్ లక్ష్యం సూర్యాపేట కు తలమానికం పెద్ద గట్టు లింగమంతుల స్వామి బీఆర్ఎస్ హయాంలో నే గట్టు అభివృద్ది అన్ని సంస్కృతులు, సంప్రదాయాల కు గౌరవం లభించేది దేశం లో తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే జాతర సమయం లోనే కాకుండా , నిత్యం వచ్చే భక్తుల కోసం శాశ్వత నిర్మాణాలు పెద్ద గట్టు లింగమంతులస్వామి జాతర సందర్భంగా సూర్యాపేట క్యాంపు…
సర్కారు బడి వద్దు అన్న రోజులు పోయి మాకు ప్రభుత్వ విధ్య నే కావాలనే రోజులు తెలంగాణ లో వచ్చాయి వెయ్యి గురుకుల పాఠశాల ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 117 కోట్లు కేటాయింపు:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
విధ్యారంగం పై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమే మన ఊరు -మన బడి ప్రభుత్వ స్కూళ్ళలో విధ్యా ప్రమాణాలకు ప్రభుత్వం పెద్దపీట దేశం లో ప్రభుత్వ విధ్య, వైధ్యానికి ప్రజల ఆదరణ లభిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే సర్కారు బడి వద్దు అన్న రోజులు పోయి మాకు ప్రభుత్వ విధ్య నే కావాలనే రోజులు తెలంగాణ లో వచ్చాయి వెయ్యి గురుకుల పాఠశాల ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సూర్యాపేట…
జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన యస్. వెంకట్రావ్. కంటి వెలుగు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరగాలి
తేదీ.1.2.2023. సూర్యాపేట. . జిల్లా అభివృద్ధికిఅధికారులందరు ప్రత్యేకకృషిచేయాలని,నూతనంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )పాటిల్ హేమంత కేశవ్ నుండి కలెక్టర్ బాధ్యతలను స్వీకరించారు. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, జిల్లా అధికారులు, ఉద్యోగులు పుషగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పూజారులు మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు. తదుపరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన…
పెద్దగట్టు జాతరకు సర్వం సిద్దం ఏర్పాట్ల పర్యవేక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగవద్దని ఆదేశం గట్టు పరిసర ప్రాంతాల్లో తిరిగి పనుల పర్యవేక్షణ సౌకర్యాల పై భక్తులను అడిగి తెలుసుకున్న మంత్రి గత ప్రభుత్వం తో పోలిస్తే సౌకర్యాలు బేష్ అన్న యాదవ పెద్దలు, భక్తులు
పెద్దగట్టు జాతరకు సర్వం సిద్దం ఏర్పాట్ల పర్యవేక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగవద్దని ఆదేశం గట్టు పరిసర ప్రాంతాల్లో తిరిగి పనుల పర్యవేక్షణ సౌకర్యాల పై భక్తులను అడిగి తెలుసుకున్న మంత్రి గత ప్రభుత్వం తో పోలిస్తే సౌకర్యాలు బేష్ అన్న యాదవ పెద్దలు, భక్తులు సూర్యాపేట దేశం లోనే రెండవ అతిపెద్ద జతరత్ గా పేరొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు…
దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వము త్యాగంచేసి పోరాడి అసువులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలంగ మనమీనాడ్ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని అదనపు కలెక్టర్ యస్ మోహనరావ్ తెలిపారు
జనవరి 30, 2023 దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వము త్యాగంచేసి పోరాడి అసువులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలంగా మనమీనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని, ఈ సందర్భంగా వారి చిరస్మరణీయమైన సేవలు స్మరించుకొని వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ యస్ మేహన్ రావు పిలుపునిచ్చారు. జాతిపిత మహాతా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదరపు కలెక్టర్ మాట్లాడుతూ సహాయ నిరాకరణ, సత్యాగ్రహమనే ఆయుధాలతో అహింసా మార్గంలో…
పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకునే వారికి తగు సమాధానం చెప్పాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు తెలిపారు.
రెండు ఎకరాల భూమి దక్కినందుకు కలెక్టర్కు అభినందనలు తెలిపిన జలగం సోమయ్య. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో తన రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటున్న సోమయ్య భూమికి పట్టా పుస్తకం రాకపోవడంతో, అట్టి వివరాలతో కూడిన దరఖాస్తును సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సొమయ్య దరఖాస్తు చేసుకున్నాడు, మండల కార్యాలయంలో ఎన్నిసార్లు తెలిపిన పని జరగలేదని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తనకు తెలంగాణ ప్రభుత్వ పట్టా…
424 కల్యాణలక్ష్మి చెక్కులను అందజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి
424 కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి. శనివారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని మంత్రిగారి క్యాంప్ ఆఫీస్ పక్కన గల మార్కెట్ యార్డ్ నందు నాలుగు మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లతో అభివృద్ధి పరుస్తుందని, కష్టాలలో ఉన్న మహిళలను తన సొంత ఆడబిడ్డలుగా చూసుకుంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారని దానిలో భాగంగా…
మన ఊరు మనబడి మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్ధం చేయాలి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ , పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
తేదీ 27 -01- 2023. సూర్యాపేట. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి మన ఊరు మనబడి మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్ధం చేయాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ , పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై సమీక్షించారు. ఈ…