ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా ఎంపికైన పాఠశాలలలో జిల్లాలో పనులు పూర్తయిన ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తేలే గూడ గ్రామంలో 32 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…
Category: Uncategorized
ASF : మొక్కల సంరక్షణతోనే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మొక్కలు సంరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణన్ని అందించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ద్వారా మొక్కలను సంరక్షించి ప్రజలకు స్వచ్ఛమైన సహజవాయువు అందించడం…
ASF : పోడు భూముల గ్రామసభలో వివరాల నమోదు పారదర్శకంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పోడు భూముల సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న గ్రామసభలో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల నమోదు ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామపంచాయతీలోని సిరియాన్, మోవాడ్, లింబు గూడ లలో నిర్వహించిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్. గ్రామ సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం 2005 ప్రకారం పోడు వ్యవసాయం సాగు…
Sri Arvind Kumar, IAS., Special Chief Secretary, MA&UD held a review meeting today at Jawaharnagar Dump yard with officials.
The Special Chief Secretary, MA&UD Sri. Arvind Kumar, IAS held a review meeting today at Jawaharnagar Dump yard with officials from GHMC, HMDA, HMWSSB, HRDCL, SNDP, RAMKY and Mayors/Chairpersons & Municipal Commissioners of Nagaram, Dammaiguda and Jawahar Nagar. GHMC Commissioner Sri Lokesh Kumar, ENC Sri Ziauddin, ENC Public Health Sri Sridhar were also present. The…
బుధవారం జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లోని ఫ్రీడమ్ పార్క్ లో స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు K. కేశవరావు, MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ లు మొక్కలను నాటారు.
తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్
తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్ మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యత, పేదరికాన్ని పారదోలేందుకు అమలు చేస్తున్న పథకాలు ప్రశంసనీయం: బీహార్ మంత్రి జమా ఖాన్ ఇక్కడి గురుకులాలు దేశానికే ఆదర్శం,మేం కూడా మీ బాటలోనే నడుస్తం: బీహార్ మంత్రి జమా ఖాన్ మైనారిటీల కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్,…
Asifabad : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధిలో ముందుంచాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేస్తూ అన్ని రంగాల అభివృద్ధిలో ముందుంచే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్. పి. (అడ్మిన్) అచ్చేశ్వర్ రావు తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా…
రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ సెగ్మెంట్ శిక్షణార్ధులకు స్టడీ మెటీరియల్ పంపిణీ ఉద్యోగం సాధించి రిటర్న్ గిఫ్ట్ అందించాలని అభ్యర్థులకు పిలుపు అత్యధిక కొలువులు జిల్లాకు దక్కితే ఎనలేని సంతృప్తి పాత జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం
ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో ముందస్తు శిక్షణ అందజేయిస్తున్నారు. వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామ వడ్డెర కాలనీలో కొనసాగుతున్న శిక్షణా శిబిరంలో అభ్యర్థులకు…
నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ నిర్మాణం తో పాటు, నందిపేట లక్కంపల్లి నుండి సిహెచ్.కొండూరు వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణం పనులను క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. ఆలయ నిర్మాణం ఒకింత వేగవంతంగానే జరుగుతున్నప్పటికీ, రోడ్డు నిర్మాణ పనులు మందకొడిగా సాగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులను…
నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన – కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ నిర్మాణం తో పాటు, నందిపేట లక్కంపల్లి నుండి సిహెచ్.కొండూరు వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణం పనులను క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. ఆలయ నిర్మాణం ఒకింత వేగవంతంగానే జరుగుతున్నప్పటికీ, రోడ్డు నిర్మాణ పనులు మందకొడిగా సాగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులను…