వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు. ఆయా పీ హెచ్ సి ల వారీగా పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని నిలదీశారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్ తదితర వాటి అమలును నిశితంగా పరిశీలన జరిపిన కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ లకు, ఏ…
Category: Uncategorized
ఇంటర్ పరీక్షల్లో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు….. 956 మంది గైర్హాజరు
ఇంటర్ పరీక్షల్లో పదవరోజు మంగళవారం నాడు జిల్లాలో కాపి చేస్తున్న ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 956 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. రెండవ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు మొత్తం 17,815 మంది విద్యార్థులకు గాను 16,859 మంది విద్యార్థులు హాజరుకాగా 956 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 94.6 శాతం విద్యార్థులు హాజరయ్యారని, బోధన్ లోని…
మంత్రి హరీష్ రావు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్ ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు శుక్రవారం మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేయనున్నారు. జాకోరా వద్ద బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి…
మంత్రి హరీష్ రావు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్ ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు శుక్రవారం మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేయనున్నారు. జాకోరా వద్ద బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి…
ఉద్యోగ సాధనే ఆశ..శ్వాస కావాలి కలెక్టర్ సి.నారాయణరెడ్డి – బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ తరగతులు ప్రారంభం
ఉద్యోగ సాధనే ఆశ..శ్వాసగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అభ్యర్థులకు సూచించారు. గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో గెలుపు ఓటములకు మధ్య కేవలం ఒక్క మార్కు తేడా మాత్రమే ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. ఉద్యోగాల…
ఉద్యోగ సాధనే ఆశ..శ్వాస కావాలి కలెక్టర్ సి.నారాయణరెడ్డి బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ తరగతులు ప్రారంభం
ఉద్యోగ సాధనే ఆశ..శ్వాసగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అభ్యర్థులకు సూచించారు. గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో గెలుపు ఓటములకు మధ్య కేవలం ఒక్క మార్కు తేడా మాత్రమే ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. ఉద్యోగాల…
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగ యువతకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు జిల్లాకు అత్యధిక ఉద్యోగాలు దక్కితే అదే మాకు ఎనలేని సంతృప్తి సమైక్య పాలనలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం అందుకే కొలువుల భర్తీలో స్థానికతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది యువతీ యువకులకు పోలీస్ శాఖ కొలువుల కోసం నిజామాబాద్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం విదితమే.…
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగ యువతకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు జిల్లాకు అత్యధిక ఉద్యోగాలు దక్కితే అదే మాకు ఎనలేని సంతృప్తి సమైక్య పాలనలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం అందుకే కొలువుల భర్తీలో స్థానికతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది యువతీ యువకులకు పోలీస్ శాఖ కొలువుల కోసం నిజామాబాద్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం విదితమే.…
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగ యువతకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు జిల్లాకు అత్యధిక ఉద్యోగాలు దక్కితే అదే మాకు ఎనలేని సంతృప్తి సమైక్య పాలనలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం అందుకే కొలువుల భర్తీలో స్థానికతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది యువతీ యువకులకు పోలీస్ శాఖ కొలువుల కోసం నిజామాబాద్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం విదితమే.…
ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్య మేళా ప్రారంభోత్సవ సభలో జడ్పీ చైర్మన్ కలెక్టర్ పిలుపు ప్రభుత్వాసుపత్రుల్లోనే మెరుగైన వసతులు అని వెల్లడి
ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య మేళా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు తో కలిసి కలెక్టర్ ఈ హెల్త్ మేళాను ప్రారంభించారు. ఈ ఎన్…