press note date 2.2.2023 హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో శేషు భారతి ప్రధాన అర్చకులు శేషాచార్యులు పూర్ణకుంభం స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేయించారు.తీర్థ ప్రసాదాలు, అమ్మ వారి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వ దించారు. ఈ సందర్భంగా వారికి దేవాలయ చరిత్రను ఆలయ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం…
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
