What’s Happening
ప్రభుత్వం కల్పించిన వసతి సదుపాయాలతో విద్యార్థులు విద్యలో చక్కగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని జడ్పీ చైర్మన్ సరిత అన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు.
ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.
Press Release
ప్రభుత్వం కల్పించిన వసతి సదుపాయాలతో విద్యార్థులు విద్యలో చక్కగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని జడ్పీ చైర్మన్ సరిత అన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు.
ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.
Photo Gallery
ప్రభుత్వం కల్పించిన వసతి సదుపాయాలతో విద్యార్థులు విద్యలో చక్కగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని జడ్పీ చైర్మన్ సరిత అన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు.
ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటు కు ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.