- కామారెడ్డి: వారం రోజుల వ్యవధిలో ధరణి టౌన్షిప్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
- త్వరితగతిన బ్యాంక్ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
- అగ్నిమాపక శాఖ వారోత్సవాల వాల్ పోస్టర్లు ను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు.
- లబ్ధిదారుల ఎదుట కొటేషన్ ఇప్పించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
- బాబు జగ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి
- దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
- ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి- జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్
- చిన్న పిల్లలకు పోషకాహార లోపం తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
- కేంద్ర ప్రభుత్వం యాసంగి దాన్యాన్ని కొనుగోలు చేయాలని జడ్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
- టీబీ వ్యాధిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి:జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
- రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ –
- మాస్టర్ ట్రైనర్ గా యువతీ యువకులు రాణించాలి– జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్
- ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్
- బాయిల్డ్ కస్టమర్ రైస్ మిల్లింగ్ మార్చి 31 లోపు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్
- ధరణి టౌన్షిప్ లో రేపు 70 ప్లాట్లకు వేలం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
- ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం స్వాతంత్ర సమరయోధుల భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
- పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్
- ధరణి టౌన్షిప్లో చదరపు గజం ధర.రూ. 7000 నిర్ణయించిన ప్రభుత్వం : జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్
- యువత సన్మార్గంలో నడవాలి: జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ . కామారెడ్డి : మార్చ్6 2022 * యువత సన్మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు
- ధరణి టౌన్షిప్లు ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు
- రక్తహీనత ఉన్న మహిళలను ఆశ, అంగన్వాడి కార్యకర్తలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జాలాలను
- గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
- పల్స్ పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు
- ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- వంద మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు
- కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్ లోని 230 ప్లాట్లకు మార్చి 14 నుంచి 17 వరకు గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో ప్రత్యక్ష వేలం వేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ వైద్యశాలలను విడతలవారీగా వెల్ నెస్ సెంటర్లుగా మారుస్తామని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ డాక్టర్ శ్రీమతి అలుగు వర్షిణి అన్నారు
- పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలను మన ఊరు మన బడి మొదటి విడతలో గుర్తించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
- కామారెడ్డి అదనపు కలెక్టర్ గా చంద్రమోహన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు
- స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ సర్వేలో భాగంగా గత మూడు రోజులుగా జిల్లాలో పర్యటించిన అధికారుల బృందం
- గంజాయి సాగు చేసిన రైతులకు రైతుబంధును రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లను గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
- ఇష్టపడి చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు
- గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ జతేష్ వి పాటిల్ అన్నారు.
- విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు
- సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు కళ్ళాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
- ఈవీఎం గోదాం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- అర్హులైన వారందరికీ 100% వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు
- జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
- కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు
- గ్రామాల వారీగా దళిత బంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు.
- కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని 37 వ వార్డులో జ్వరం సర్వే ను శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు
- రైస్ మిల్లు యజమానులు యాసంగి ధాన్యాన్ని సామర్థ్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేసే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు