Press Release
మన ఊరు మనబడి పనుల పురోగతిని పెంచాలి – అదనపు కలెక్టర్ -మను చౌదరి
విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యానందించాలి – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంత కుమారి
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల ను సూచించారు.
ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన – అదనపు కలెక్టర్ మోతిలాల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వరం.