- పదవతరగతి ప్రత్యేక తరగతులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
- స్త్రీనిధి రుణాల రికవరీ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
- కంటి వెలుగు… సమస్యలు తొలుగు* ● నల్లగొండ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న *కంటి వెలుగు* ● 41 రోజుల్లో సుమారు 3,77,214 మందికి కంటి పరీక్షలు ●లక్ష్యంలో 52 శాతం మందికి పరీక్షలు పూర్తి ● కంటి వెలుగు కార్యక్రమంకు విశేష స్పందన
- ఆయకట్టు ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించాలి* # *ఉపాధి హామీ పథకం పనుల పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్* *మిర్యాలగూడ,వేముల పల్లి మండలం లలో పర్యటించిన కలెక్టర్*
- ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
- ఉపాధి హామీ పనులపై సమీక్షించిన కలెక్టర్*
- జిల్లాలో సజావుగా ఇంటర్మీడియట్ పరీక్షలు* * *తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల కళాశాల లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి*
- నల్గొండ పట్టణంలోని మహేంద్ర ఆయిల్ మిల్ మరియు ఇంకా ఇతర నూనె మిల్లులు, మోర్ సూపర్ మార్కెట్, ఇతర కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ని నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతి ఆకస్మికంగా గురువారం తన సిబ్బందితో తనిఖీ చేశారు.
- యువ ఉత్సవ్- భారతదేశం @ 2047*
- *రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లు,పాక్షిక నిర్మాణ గృహాలకు భౌతిక వేలం ప్రారంభం*
- మార్చి 18 వ తేదీ వరకు రాజీవ్ స్వగృహ శ్రీ వల్లీ టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లు,పాక్షిక గృహ నిర్మాణాలకు నాల్గవ విడత భౌతిక వేలం:జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి*
- సాంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా తరిగిపోని ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన నీరు, గాలి, సూర్య రశ్మి, సముద్రపు తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ )భాస్కరరావు అన్నారు.
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా గుర్రం పోడ్ మండలం కొప్పోలు గ్రామం లో నర్సరీ,పల్లె ప్రకృతి వనం,సెగ్రి గేషన్ షెడ్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులు తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు
- ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
- యాసంగి 2021-22 సి.యం.అర్ ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*
- ఈ నెల 16,17,18 తేదీ లలో రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లు,పాక్షిక నిర్మాణ గృహాల కు నాల్గవ విడత ప్రత్యక్ష వేలం:జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి* *జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహణ
- (మార్చి 10) న రాజీవ్ స్వగృహా శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లు,పాక్షిక నిర్మాణ గృహాల నాల్గవ విడత ప్రత్యక్ష వేలం పై ఫ్రీ బిడ్ సమావేశం*
- పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*
- మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాలి:అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*
- భారతీయ సంస్కృతి లో మహిళలకు విశిష్ట స్థానం: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి* భారతీయ సమాజం లో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి కలిగి ఉన్నట్లు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు
- నెహ్రూ యువ కేంద్ర నల్లగొండ
- కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి
- ఆమ్రా బాద్ టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ వన్య ప్రాణి డివిజన్ చుట్టూ ఏకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు కు నోటిఫై చేసేందుకు ప్రతి పాదనలు కేంద్ర వన్య ప్రాణుల సంరక్షణ బోర్డ్ కు పంపించ నున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి తెలిపారు
- తీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదులలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన ప్రజా వాణి లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
- *న్యాయ చట్టాల పై అవగాహన కలిగి యుండాలి:రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి పి.నవీన్ రావు* *నల్గొండ జిల్లా నేరేడు గొమ్ము మండల పెద్ద మునిగాల లో న్యాయ సేవల సదస్సు,హాజరైన రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్ రావు,జస్టిస్ కె.లక్ష్మణ్*
- తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్ రావు,జస్టిస్ కె.లక్ష్మణ్ ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు
- ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి పోడు భూముల పట్టా పాస్ పుస్తకాల ముద్రించి పంపిణీ సన్నద్దం కావాలి ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల సాధనకు కృషి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- న్యాయ సేవల సదస్సు
- సి.యం.అర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్*
- జిల్లా స్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ స్థానిక మహాత్మా గాంధీ యూనివర్సిటీ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నెహ్రు యువ కేంద్రం నల్గొండ మరియు NSS సంయుక్త ఆధ్వర్యంలో G20, మిషన్ LiFE, ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్ 2023 పై యువతకు అవగాహన సదస్సు కల్పించారు
- జిల్లా కేంద్రంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు*
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీల ఆడిట్ పేరాలకు సంబంధించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి తెలిపారు.
- *నర్సరీని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* కేతేపల్లి,ఫిబ్రవరి 21. కేతేపల్లి జి.పి. నర్శరీని మంగళ వారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు
- *మార్చి 16,17,18 తేదీలలో రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ లో మిగిలిన ఓపెన్ ప్లాట్ లు,గృహాల నాల్గవ విడత భౌతిక వేలం*
- బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు లక్ష్యం మేరకు మిగిలిన వాటికి వచ్చే వారం లోగా భూములు గుర్తించాలని, గ్రౌండింగ్ చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా ఆదేశించారు
- నియోజక వర్గ అభివృద్ధి కార్యక్రమం కింద చేపట్టిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు
- జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షునిగా చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం* # *హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీష్ రెడ్డి,రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి*
- నియోజక వర్గ అభివృద్ధి కార్యక్రమం కింద చేపట్టిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు
- దేవరకొండ నియోజక వర్గం పరిధి లో ఏ.యం.అర్.పి.ప్రాజెక్ట్, డిండి ఎత్తి పోతల పథకం కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ ల భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు
- ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.
- *ఆధునిక యాంత్రిక దోభీ ఘాట్ ప్రారంభించిన నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
- పేదల కళ్లలో .. వెలుగులు నింపుతున్న కంటి వెలుగు* *నల్గొండ జిల్లాలో విశేష స్పందన* ● జిల్లాలో 75 వైద్య బృందాలతో కంటి పరీక్ష లు ● తొలుగుతున్న కంటి సమస్యలు ● సంబురపడుతున్న సబ్బండ వర్గాలు….. ● పేదల కంటికి “అద్దాల” వెలుగు
- యాసంగి 2022-2023, ముందస్తు ప్రణాళిక కూ సిద్ధంగా ఉండాలి:అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*
- మన ఊరు మన బడి,మన బస్తీ మన బడి మోడల్ పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్* # *నార్కట్ పల్లి,కట్టంగూర్ మండలం లలో విస్తృత పర్యటన,పలు అభివృద్ధి పనులు తనిఖీ,సమీక్ష*
- ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా 2 కి.మీ వాకాథాన్ నిర్వహణ*
- జిల్లాలో గ్రామ పంచాయతీ లలో ఆస్తి పన్ను నూరు శాతం వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు.
- మన ఊరు – మన బడి కార్యక్రమం లో పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి*
- నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
- ఈ నెల 15 నుండి మార్చి 2 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రభుత్వ నిబంధనల ననుసరించి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి,డి.ఈ.సి కన్వీనర్ దస్రు నాయక్ అన్నారు.
- ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలలో అర్హులైన వారికి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.