- వరంగల్ జిల్లాకు కేటాయించిన 1169 M3 V. V PAT. లను స్కాన్ చేసి భద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు
- వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ _ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమాలను ఐఎంఏ హాలు నందు నిర్వహించడం జరిగినది. ముందుగా డాక్టర్ కే వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారిచే గోపాలస్వామి గుడి నుండి ఎంజి ఎం సర్కిల్ వరకు ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగినది.
- దుగ్గొండి, అడవి రంగాపురం జిల్లా లో ఇటీవల కురిసిన వడగాండ్ల వాన వల్ల దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో దెబ్బ తిన్న మొక్కజొన్న, వరి పంటలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు k. చంద్రశేఖర్ రావు గురువారం పరిశీలించారు
- రాష్ట్రంలో మొదటిసారిగా పంట నష్ట పరిహారపు చెక్కుల పంపిణీ :: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు – నర్సంపేటలో చెక్కుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే పెద్ది, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య … – ఉగాది పండుగ అనంతరం నియోజకవర్గంలో క్లస్టర్ వారిగా కొనసాగనున్న నష్టపరిహారం చెక్కుల పంపిణీ- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి .. – రైతులను ఆదుకోవడంలో ఘనుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ .
- కలెక్టరెట్ లో కంట్రోల్ రూమ్ :: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
- ప్రజల సమస్య లకు మొదటి ప్రాధాన్యత :: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
- మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులును ఆదేశించారు
- ప్రాణాన్ని కాపాడటం మన బాధ్యత :: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
- ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ చట్టాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
- ప్రచురణార్థం వరంగల్ కంటి వెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రతీ ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు శుక్రవారం 33 వ డివిజన్ పరిధిలోని పెరకవాడలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కంటి చూపు ప్రాధాన్యత ను ప్రజలు గుర్తించి ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు నిరుపేదలు పరీక్షల కోసం ప్రయివేట్ హాస్పిటల్ లకు వెళ్లి ఖర్చుల పాలు కాకూడదనే ద్యేయం తో ప్రభుత్వం ఉచితం గా ప్రజలకు కంటి పరీక్షలు చేపించాలని ఈ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు దీనిని ప్రజలు ఉపయోగించుకొని అవసరమైన చికిత్స చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు కంటి పరీక్షల అనతరం జిల్లా కలెక్టర్ చేతులమీదుగా కంటి అద్దాలను అంద చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు, కంటి వెలుగు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు
- కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన ” జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య
- ప్రచురునార్ధం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాస్థాయి మహిళ, శిశు సంక్షేమ శాఖ తరపున ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కొత్త వాడ లోని పద్మశాలి భవన్లో ఘనంగా జరిగినాయి.
- నియమ నిబంధనలకు లోబడి పరీక్షలు జరగాలి :: కలెక్టర్ పి. ప్రావీణ్య
- ప్రజాలకు అందుబాటులో ఉండేలా ప్రజల ఆరోగ్య సమస్యల పైన ఆయుర్వేదిక్ వైద్య చాలా ఉపయోగకరంగా ఉంటుందని, కోవిడ్ సమయంలో ప్రజలకి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేదిక్ వైద్యం అని జిల్లా కలెక్టర్ అన్నారు.
- ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు సోమవారం రోజున కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినైనది ప్రజావాణి కి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కార దిశగా కృషి చేయాలని అన్నారు
- ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఈ రోజు తేది 09.03.2023, గురువారం రోజున వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సెమినార్ హల్ లో జిల్లా పాలనాధికారి డా .బి.గోపి IAS, సంయుక్త పాలనధికారి శ్రీవత్స కోట IAS, జిల్లా విద్యాధికారి వాసంతి, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ గారి సమక్షం లో సూర్యకిరణ్ వెల్ఫేర్ సొసైటీ సొసైటీ అధ్యక్షులు తూడి విద్యా సాగర్ రెడ్డి గారి సహకారంతో వరంగల్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ కిట్ల పంపిణీ జరిగింది.
- గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్సి, ‘ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి హెలికాప్టర్లో విచ్చేసిన వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి, పోలీస్ కమిషనర్ రంగనాథ్, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, పూలబోకెలతో స్వాగతం పలికారు.
- వరంగల్ ప్రచురణార్థం మార్చి 8 న ఆరోగ్య మహిళ కేంద్రాలు ప్రారంభం – రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు 8 ప్యాకేజీలలో 57 రకాల పరీక్షల నిర్వహణ ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు పరీక్షలు ఆకస్మికంగా వచ్చే గుండెపోటు మరణాల నియంత్రణకు 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ అందించాలి 18 కోట్లతో రాష్ట్రంలోని 1200 ఆరోగ్య కేంద్రాలకు ఏఈడి యంత్రాలు అందజేత కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి సి.పి.ఆర్. శిక్షణ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, వడ్డి లేని రుణాలపై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి —————————— —————————— మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళ కేంద్రాలనుప్రారంభిస్తుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి లతో కలిసి ఆరోగ్య మహిళ, సిపిఆర్ శిక్షణ, కంటి వెలుగు, వడ్డీ లేని రుణాలు, తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాజేంద్రనగర్ లో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం వల్ల రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడటం జరిగిందని, కరోనా తరువాత కారణాలు తెలియకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఆకస్మికంగా గుండె పోటు వచ్చి చనిపోతున్నారని, ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 19 సంవత్సరాల యువకుడు పెళ్లి వేడుకలో మరణించారని, సిపిఆర్ చేయడం వల్ల ఆకస్మికంగా గుండె పోటు వచ్చే వారిలో 50% మంది ప్రాణాలు కాపాడవచ్చని మంత్రి తెలిపారు. వైద్య శాఖ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 24 వేల మంది ఆకస్మిక గుండె పోటు తో చనిపోతున్నారని, వీరిలో సగం మందిని కాపాడే అవకాశం సిపిఆర్ ద్వారా లభిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ అందించాలని, హెల్త్ వర్కర్స్, స్వశక్తి మహిళా సంఘాలు, ఆర్టిసి సిబ్బంది, పోలిస్ సిబ్బంది, షాపింగ్ మాల్స్ , అపార్ట్మెంట్ నిర్వాహకులు, టీచర్స్ మొదలగు వివిధ వర్గాల ప్రజలకు శిక్షణ అందించడం జరుగుతుందని, ప్రతి జిల్లాలో మార్చి 13 నుంచి సిపిఆర్ శిక్షణ ప్రారంభించాలని , స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని మంత్రి తెలిపారు. జిల్లాలో సిపిఆర్ శిక్షణ అందించేందుకు ప్రతి జిల్లాకు 5 నుంచి 7 మాస్టర్ ట్రైయినర్లను అందుబాటులో ఉంచి ప్రతి రోజూ కనీసం 300 మందికి శిక్షణ అందించేలా కలెక్టర్ లు పర్యవేక్షణ చేయాలని, జిల్లాలో మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 ఆరోగ్య కేంద్రాలలో ఏఈడీ యంత్రాలను 18 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 63.82 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 11.42 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ, 8.02 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను అందించుటకు ఆర్డర్ చేశామని అన్నారు. జిల్లాలో ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను సకాలంలో పంపిణీ చేయాలని, కలెక్టర్ లు ప్రతి రోజూ వీటిని పర్యవేక్షించాలని, ప్రతి రోజూ ప్రతి శిబిరానికి కనీసం 100 మంది వచ్చేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాలలో ముందస్తుగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో వీటిని మరింత విస్తరిస్తామని మంత్రి హరిష్ రావు తెలిపారు. ఆరోగ్య మహిళ క్రింద ప్రతి మంగళవారం 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తిదవాఖానాలో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ క్లినిక్ లో మహిళల కు 8 ప్యాకేజీ లో 57 రకాల పరీక్షలను చేయడం జరుగుతుందని, ప్రాథమిక డయాగ్నాస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, వెయిట్ మేనేజ్మెంట్, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ, సెక్సువల్ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్, పిసిఓడి, రుతుస్రావ సమస్యలు, ఇన్ ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, మెనోపాజ్ మేనేజ్మెంట్, ఐవి, యూటిఐ&పెల్విక్ ఇన్ ఫ్లమేంటరి డిసిజెస్ వంటి అంశాలు పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో తెలంగాణ డయాగ్నిస్టిక్ అందుబాటులో ఉన్నాయని, ఏప్రిల్ చివరి నాటికి మరో 7 జిల్లాలో ఏర్పాటవుతాయని అప్పటి వరకు సమీప జిల్లాకు లింక్ చేశామని, శాంపిల్ ఇతర జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అదనపు వాహనాలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మహిళలలో ఉన్న పోషకాల లోపం నివారణ కోసం క్లినిక్ లో డీ3, బీ12 తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తామని అన్నారు. బరువు సంబంధించిన అంశంలో న్యూట్రిషన్ సూచించి, అవసరమైన యోగా, వ్యాయమాలకు సంబంధించిన వీడియో అందజేస్తామని అన్నారు. మహిళా క్లినిక్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందని, అనుమానితులకు, లక్షణాలు ఉన్న వారికి జిల్లా స్థాయిలో మామోగ్రామ్, బయాప్సి, పాప్స్ మీర్, కోల్పోస్కోపి పరిక్షలు నిర్వహించి, క్యాన్సర్ నిర్థారణ జరిగితే నిమ్స్ ఎంఎన్ జే లో చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళా క్లినిక్ కు వచ్చే పేషెంట్ల వివరాలు ప్రత్యేక యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని, వీటిని రిఫరల్ ఆసుపత్రికి లింక్ చేస్తామని, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు కల్గకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో త్వరితగతిన సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు, ఇతర మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మహిళా దినోత్సవం నాడు 2 సంవత్సరాల పెండింగ్ వడ్డి లేని రుణం బకాయిలు 650 కోట్ల నిధులు విడుదల చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయి వేడుకలలో గ్రామీణ సంఘాలకు , మెప్మా సంఘాలకు చెక్ లు అందించాలని మంత్రి తెలిపారు. ఈ vc లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, శ్రీ వాత్స, dmho, పీడీ drdo, DPO తదితరులు పాల్గొన్నారు
- స్వచ్ఛ భారత్ లో మరోసారి తెలంగాణ నెంబర్ వన్
- జిల్లాలో అమలవుతున్నటు వంటి పామాయిల్ సాగు గురించి మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి గారు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- ఎండాకాలం అయిపోయేంతవరకు వృద్దులు కలెక్టరెట్ వరకు రాకుండా… ఏ శాఖ కి సంబందించిన వినతి పత్రాన్ని అక్కడి మండల కార్యాలయ అధికారికి ఇవ్వాలిసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేసారు
- ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ అమలు ప్రోఫార్మా 1 కింద వివరాలు సేకరించిన భూముల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాల పరిశీలన
- దళిత బంధు ద్వారా మొదటి విడతలో గ్రౌండింగ్ అయిన యూనిట్ల ను, క్షేత్రస్థాయిలో వాటి తీరుతెన్నుల వివరాలను నమోదు చేసేందుకే తెలంగాణ దళిత బంధు యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఈ యాప్ లో అన్నీ వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులును ఆదేశించారు
- ఉపాధిహామీ పనుల సోషల్ ఆడిట్ పెరాల పై సమగ్ర విచారణ జరిపించి ఏ పొరపాట్లు జరుగకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి అన్నారు.
- భూ సంబంధిత సమస్యలపై ప్రభుత్వ నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టర్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్
- మన ఊరు మనబడి అభివృద్ధి పనుల వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
- ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు.
- వృథా తగ్గించుకోవాలి …జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి*
- వరంగల్ జిల్లావైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష…
- మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో కార్పొరేట్ స్కూల్ లను తలపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- స్త్రీ నిధి ద్వారా సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు DRDA మెప్మా సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు
- ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించే విధంగా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు.
- కంటి వెలుగు కార్యక్రమం లో వరంగల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని అందుకు సంబంధిత అధికారులు శక్తి వంచన లేకుండా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- జిల్లా కలెక్టర్ చాంబర్లో శుక్రవారం రోజున రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వివిధ అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు
- గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- పోడు భూముల మరియు అటవీ సంరక్షణపై వరంగల్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం
- ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ *పోడు పట్టాల పంపిణీ, అటవీ సంరక్షణ చర్యలు సమాంతరంగా చేపట్టాలి
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేదింటి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతోందని కలెక్టర్ డాక్టర్ బి . గోపి అన్నారు
- ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి
- సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి కామెంట్స్
- పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఓటు ప్రాధాన్యత గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి ఓటరు గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
- వరంగల్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
- *ప్రజావాణి ధరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…జిల్లా కలెక్టర్ బి.గోపి*
- జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకను ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా విజయవంతంగా నిర్వహించడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులకు కేటాయించిన పనులను చే పట్టుటకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి జిల్లా అధికారులను ఆదేశించారు
- మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనపై చేపట్టిన పనులపై నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు హెచ్చరించారు
- 15 రోజుల్లో పి.ఎస్.ఈ ఓటర్ల జాబితా ఫీల్డ్ వెరిఫికేషన్ వంద శాతం పూర్తి చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్