What’s Happening
ప్రతి గ్రామాన్ని పచ్చదనం గా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
సోమవారం నాడు కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా …
Press Release
ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో హనుమకొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
Press release …Read More »హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
press note date 2.2.2023 హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా …Read More »ఈ రోజున, వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో, జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో తేది:11.02.2023 రోజున నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి, వరంగల్ జిల్లా ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించడం జరిగింది
పత్రికా ప్రకటన తేదీ:31-01-2023. ఈ రోజున, వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో, …Read More »దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
ప్రెస్ రిలీజ్ కమలాపురం హనుమకొండ జిల్లా జనవరి 31 దేశంలో ఎక్కడా లేని …Read More »ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
*ఫిబ్రవరి లో పోడు భూముల పట్టాల పంపిణీ – రాష్ట్ర మహిళా, శిశు …Read More »
Photo Gallery
మహిళలపై యాసిడ్ దాడి చాలా పెద్ద నేరం* — వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు.
రెడ్ క్రాస్ సొసైటీ : ఇండియన్ రెడ్ క్రాస్ హనుమకొండ జిల్లా సర్వ సభ్య సమావేశము తేదీ : 10 -01 -2023 మంగళవారం రోజున సమీకృత కార్యాలయ భవనము (కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ) సుబేదారిలో జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు : శ్రీ రాజీవ్ గాంధీ హన్మంతు అద్వర్యం లో జరిగింది
అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెంచండి. జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్
ప్రభుత్వ పాలనా లో పారదర్శకత, అధికార యంత్రాంగం లో జవాబుదా ప్రభుత్వ రితనమే ఆర్.టి.ఐ ముఖ్య ఉద్దేశ్యం” అని తెలంగాణా రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమీషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు.
సోమవారం జరిగిన ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు సంబంధిత అధికారులను ఆదేశించారు