Hyundai Engineering Corporation India, Mr. Kuen Han Yi, Managing Director handed over Oxygen Concentrators and BiPAP machines to Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. at BRKR Bhavan today.

 

పత్రికా ప్రకటన                                                                తేది.04.06.2021

హ్యుందాయ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఇండియా కంపెనీ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్న రూ.1 కోటి విలువైన 100  ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మరియు 50 BiPAP యంత్రాలను ఆ కంపెనీ  మేనేజింగ్ డైరెక్టర్ Mr Kuen Han Yi శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కు అందచేశారు.

ఈ కార్యక్రమంలో  ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, TSIIC మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరసింహా రెడ్డి , Mr.Ick Chul Jo, HR, Business, Hyundai Ltd. and Hyundai Regional Sales Head Mr.Saleem Ameen  తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post