What’s Happening
పత్రికా ప్రకటన. నల్గొండ, Dt:19.05.2022. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఎంతో ప్రాధాన్యత గల నల్గొండ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నందున, ముఖ్యమంత్రి ఆశించిన విధంగా నల్గొండ పట్టణం ను అన్ని విధాలుగా అభివృద్ధి పరచి మోడల్ టౌన్ గా రూపొందించాలని రాష్ట్ర పుర పాలన,పట్టణ అభివృద్ధి శాఖ సంచాలకులు సత్యనారాయణ అన్నారు.ఇందుకు కలిసి కట్టుగా మున్సిపల్ కౌన్సిలర్ లు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో కళాబృందాల ఎంపిక.
*పత్రికా ప్రకటన* Date:16.05.2022, నల్గొండ. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
*పత్రికా ప్రకటన* Date:16.05.2022,నల్గొండ *పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన శాససనభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
Press Release
మన ఊరు -మన బడి /మన బస్తి -మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ* *- ప్రభుత్వ పాఠశాలలలో పూర్తిస్థాయి మౌలిక వసతులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వం* *నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చిందని, ఆ చట్టాన్ని ప్రతి పౌరుడు తప్పక పాటించాలని, లేనిచో శిక్షార్హులని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు
*పట్టణం లో అభివృద్ధి పనులు వేగం గా పూర్తి చేయాలి* *నల్గొండ పట్టణం లో అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతులు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వేముల పల్లి మండలం రైతు వేదిక లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.
Photo Gallery
మన ఊరు -మన బడి /మన బస్తి -మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ* *- ప్రభుత్వ పాఠశాలలలో పూర్తిస్థాయి మౌలిక వసతులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వం* *నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చిందని, ఆ చట్టాన్ని ప్రతి పౌరుడు తప్పక పాటించాలని, లేనిచో శిక్షార్హులని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు
*పట్టణం లో అభివృద్ధి పనులు వేగం గా పూర్తి చేయాలి* *నల్గొండ పట్టణం లో అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతులు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వేముల పల్లి మండలం రైతు వేదిక లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.