Sri Singireddy Niranjan Reddy, Hon’ble Minister for Agriculture – Rythu Bandhu Distribution

ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా
తేది.15/06/2021, హైదరాబాద్

తొలి రోజు రైతుబంధు రూ.516.95 కోట్లు జమ

– 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు

– నల్గొండ అత్యధికం లక్షా 11,970 రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు జమ

– ఆదిలాబాద్ అత్యల్పం 9628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు

– రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10 లక్షల 33 వేల 915 ఎకరాలకు చెందిన 16 లక్షల 95 వేల 601 మంది రైతుల ఖాతాలకు నిధులు

– రెండవ రోజు రెండు ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకు గాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి జమ కానున్న రూ.1152.46 కోట్లు

– రెండవ రోజూ నల్గొండ రైతులే అత్యధికం లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాలకు రూ.85.23 కోట్లు

– రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి, ఆర్థిక శాఖ సిబ్బందికి ధన్యవాదాలు, తెలంగాణ రైతాంగానికి అభినందనలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Share This Post