కరీంనగర్ జిల్లాను వంద శాతం రోగరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0 జిల్లాలో అనారోగ్యంతో బాధపడే వారికి మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి జిల్లాను రోగరహిత కరీంనగర్ గా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్…
కరీంనగర్ జిల్లాను వంద శాతం రోగరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
