ప్రచురణార్థం—-1 తేదీ.1.1.2022 పేదల ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 1:- పేదలు ఆత్మ గౌరవం తో డబుల్ బెడ్ ఇండ్లలో జీవించాలన్నది సీఎం శ్రీ కేసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి మండలం ఆత్మ కూరు, కోండ్రికర్ల గ్రామాలలో 205లక్షల వ్యయంతో 33 ఇండ్లకు గాను నిర్మాణం పూర్తి చేసుకున్న 24 డబుల్ బెడ్…
పేదల ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
