Tags: జగిత్యాల జిల్లా

పేదల ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం—-1 తేదీ.1.1.2022 పేదల ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 1:- పేదలు ఆత్మ గౌరవం తో డబుల్ బెడ్ ఇండ్లలో జీవించాలన్నది సీఎం శ్రీ కేసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి మండలం ఆత్మ కూరు, కోండ్రికర్ల గ్రామాలలో 205లక్షల వ్యయంతో 33 ఇండ్లకు గాను నిర్మాణం పూర్తి చేసుకున్న 24 డబుల్ బెడ్…

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో 1కోటి 3 లక్షల వ్యయంతో 1 ఎకరం స్థలంలో నూతనంగా నిర్మించిన  EVM & VVPAT  warehouse (గోదాం) ను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్,IAS బుదవారం ప్రారంభించారు.  అయన వెంట జిల్లా కలెక్టర్ జి. రవి,  కోరుట్ల అర్డిఓ టి. వినోద్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో 1కోటి 3 లక్షల వ్యయంతో 1 ఎకరం స్థలంలో నూతనంగా నిర్మించిన EVM & VVPAT warehouse (గోదాం) ను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్,IAS బుదవారం ప్రారంభించారు. అయన వెంట జిల్లా కలెక్టర్ జి. రవి, కోరుట్ల అర్డిఓ టి. వినోద్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.

ధర్మపురి పట్టణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం.1 తేదీ.29.12.2021 ధర్మపురి పట్టణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ జగిత్యాల, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ది పరిచే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాంక్ష మేరకు, దేశంలో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలలో ఒకటిగా నిలిచిన శ్రీ లక్ష్మీనారసింహ స్వామి దేవాలయం, ధర్మపురి పట్టణంలో, అంచలంచలుగా అభివృద్ది పనులను చేపడుతూ శిఖరాగ్రాన నిలిపేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల…

త్వరలో  ఇథనాల్  తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం—-1 తేదీ.28.12.2021 త్వరలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ జగిత్యాల డిసెంబర్ 28:- జిల్లాలో ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్రప్రభుత్వం ధర్మపురి నియోజక వర్గంలో 7వందల కోట్లతో నెలకోల్పనున్న ఇథనాల్ రైస్ బ్రాంన్ ఆయిల్…

నూతన కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత, జిల్లా కలెక్టర్ జి. రవి, జగిత్యాల, కోరుట్ల, చోప్పదండి శాసన సభ్యులు,  డా. యం. సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకే రవిశంకర్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

నూతన కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత, జిల్లా కలెక్టర్ జి. రవి, జగిత్యాల, కోరుట్ల, చోప్పదండి శాసన సభ్యులు, డా. యం. సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకే రవిశంకర్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.

ప్రత్యాహ్నమయ పంటల సాగు ఆవశ్యకత పై అవగాహన :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం —-2 తేదీ.27.12.2021 ప్రత్యాహ్నమయ పంటల సాగు ఆవశ్యకత పై అవగాహన :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ • రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కేంద్రం కోనుగొలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం • తెలంగాణ రైతాంగం పై కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం • మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేయాలి • డిసెంబర్ 28 నుంచి యాసంగి విడత రైతు బంధు నిధుల విడుదల • రైతు బంధు,…

కోటి రూపాయలతో జిల్లాలో ప్రభుత్వ వృద్దాశ్రమం నిర్మాణం ::  రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్

పత్రికాప్రకటన తేదిః 27-12-2021 కోటి రూపాయలతో జిల్లాలో ప్రభుత్వ వృద్దాశ్రమం నిర్మాణం :: రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్ జగిత్యాల, డిసెంబర్ 27: జగిత్యాల పట్టణంలోని టి.ఆర్.నగర్ లో కోటి రూపాయలతో ప్రభుత్వం తరపున వృద్దాశ్రమాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని టి.ఆర్. నగర్ లో 1 ఎకరం 25 గుంటల భూమిలో, కోటి రూపాయల నిధులతో అన్ని వసతులు మరియు హంగులతో కూడిన వృద్దాశ్రమ భవనాన్ని…

డిసెంబర్ 30 లోగా పి.ఓ 2018 ఉద్యోగుల ప్రక్రియ పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 24-12-2021 డిసెంబర్ 30 లోగా పి.ఓ 2018 ఉద్యోగుల ప్రక్రియ పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి జగిత్యాల, డిసెంబర్ 24: పి.ఓ 2018 ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిల్లాస్థాయి సిబ్బంది కేటాయింపుల ప్రక్రియ డిసెంబర్ 30 లోగా ప్రక్రియ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను అదేశించారు. శుక్రవారం ఉధయం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో పి.ఓ 2018 కేటాయింపుల ప్రక్రియపై జూమ్ వెబ్ వీడియో…

ఓటరు నమోదు ప్రక్రియ సకాలంలో పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రటన తేదిః 23-12-2202 ఓటరు నమోదు ప్రక్రియ సకాలంలో పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి జగిత్యాల, డిసెంబర్ 23: ఓటరు నమోదుకు కొరకు వచ్చే ధరఖాస్తులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం సాయంత్రం రెవెన్యూ సర్వీసులపై కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్డిఓలు, తహసీల్దార్ లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిసెంబర్ 27 లోగా ఓటరు తుదిజాబితాను రూపొందించాలని,…