మనఊరు మన బడి పాఠశాలల పనులు మార్చ్ 31 లోగా పూర్తికావాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0 జిల్లాలో మనఊరు మనబడి కార్యక్రమంలో గుర్తించిన పాఠశాలల ఆధునీకరణ పనులను మార్చి 31 లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్దం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మనఊరు…
మనఊరు మన బడి పాఠశాలల పనులు మార్చ్ 31 లోగా పూర్తికావాలి
