జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ లోని వీడియో సమావేశం హాలు నుంచి *జిల్లా…
పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం. అందుబాటులో ఉండాలి *పరీక్షల దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి *పోలీస్ బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలింపు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే దిశగా చర్యలు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
