Tags: KHAMMAM

ప్రచురణార్ధం నవంబరు 11, ఖమ్మం: కిష్టారం ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు చెరుకుపల్లి గ్రామంలో కల్పిస్తున్న పునరావాస ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు. సత్తుపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సుమారు 107 మందికి కిష్టారం ఓపెన్ కాస్ట్ పరిహారం కింద అందిస్తున్న పునరావాస ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా పునరావాసం పొందుతున్న వారితో కలెక్టర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా పునరావాస ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకోవాలని…

ప్రచురణార్ధం నవంబరు 11, ఖమ్మం – పోడు భూముల సమస్యల పరిష్కారానికి స్వీకరిస్తున్న  క్లైమ్ లను గ్రామ పంచాయితీ కార్యదర్శులు స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్లి క్లయిమ్ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం పెనుబల్లి మండలం భాపన్నపాలెం గ్రామ పంచాయితీ పరిధిలోని పెరికకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొని క్లయిమ్లు సమర్పించడం పట్ల అదేవిధంగా ఫారెస్ట్ రైట్ కమిటీల బాధ్యతలు, విధుల పట్ల సమగ్ర…

ప్రచురణార్ధం నవంబరు, 10, ఖమ్మం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సన్నద్ధం కావాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కరోనా నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించిన నియమాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు…

ప్రచురణార్ధం నవంబరు, 09, ఖమ్మం:– స్టెమ్ (STEM) సాంకేతిక సంస్థ రూపొందించిన స్థంబ్రాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) ముసాయిదా మాస్టర్ ప్లాన్ను  మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో స్టెమ్ సాంకేతిక సంస్థ ప్రతినిధి శ్రీకుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురబీకు వివరించారు. రాబోయో 20 సంవత్సరాలలో సుడా పరిధిలో పెరుగనున్న జనాభా కనుగుణంగా విద్య, వైద్య రంగాలలో అవసరమయిన…

ప్రచురణార్ధం నవంబరు, 09, ఖమ్మం: ఖమ్మం నగరంలో పురోగతిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, ఏజేన్సీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో మిషన్ భగీరథ పథకం కింద జరుగుతున్న మంచినీటి పథకం పనులు, గోళ్ళపాడు…

ప్రచురణార్ధం నవంబరు, 09, ఖమ్మం:– పోడు వ్యవసాయదారుల సమస్య శాశ్వత పరిషారానికి రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని పోడు వ్యవసాయదారులందరూ గ్రామంలో ఐక్యతతో, కలిసికట్టుగా ఉండి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి రెవెన్యూ గ్రామ పరిధిలోని రజబ్ అలీనగర్లో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని, పోడు. వ్యవసాయదారులు దరఖాస్తు చేసుకునే విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా, కలెక్టర్ మాట్లాడుతూ పోడు…

ప్రచురణార్ధం నంబరు, 08, ఖమ్మం: పోడు వ్యవసాయ దారుల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అర్హులైన పోడు వ్యవసాయదారులు అందరూ సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేల కాయల పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తవిసి బోరు, చీమలపాడు గ్రామాలలో సోమవారం నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రెండు…

ప్రచురణార్ధం నవంబరు, 06, ఖమ్మం: జిల్లాలో ఈ నెల 8 వ తేదీ సోమవారం నుండి పోడు వ్యవసాయదారుల క్లయిమ్స్ స్వీకరణ ప్రారంభం కానున్న సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగనున్న “గ్రీవెన్స్ డే”ను రద్దు పరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు మండల ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించుచున్నందున, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నందున, మండల స్థాయి…

ప్రచురణార్ధం నవంబరు 06, ఖమ్మం: భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చట్టాల పట్ల నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని సమగ్ర అవగాహన, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక టి.టి.డి.సి సమావేశ మందిరంలో భూసేకరణ, ఆర్. అండ్.ఆర్ చట్టాలపట్ల, కోర్టు కేసుల పరిష్కార చర్యలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు ఏర్పాటు చేసిన వర్క్ షాపును కలెక్టర్ వి.పి.గౌతమ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్…

PRESS NOTE Khammam, Dt 05 .11. 2021 Special Chief Secretary Smt Santhi Kumari I.A.S., reviewed the arrangements made to issue Pattas to Podu cultivators in the Khammam District Khammam District Collector VP Gautham, Khammam Region Conservator of Forest D Bheema Naik, Bhadrachalam ITDA Project Officer Goutham Potru, Trainee Collector B.Rahul, Khammam Additional Collector N Madhusudhan,…