ప్రచురణార్ధం మహబూబాబాద్, సెప్టెంబర్,24 పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరు మండల కేంద్రంలో ఉన్న రామ ఉపేందర్ గార్డెన్ లో ఈ నెల 25వ తేదీన “మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నందున నిరుద్యోగ యువతీ యువకులు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. ఈ జాబ్ మేళా లో 80 ప్రసిద్ధ కంపెనీలు పాల్గొంటున్నందున ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అభ్యర్థులు ఉదయం 8 గంటల నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి హాజరు కావాలన్నారు. రిజిస్ట్రేషన్ కౌంటర్లలో యువత వివరాలను…
ఈ నెల 25న తొర్రూరులో మెగా జాబ్ మేళా..జిల్లా కలెక్టర్ కె.శశాంక
