Tags: MAHABUBABAD

మహబూబాబాద్ జూన్ 2, 2023. పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ నమోదు గడువును 15 రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు మహబూబాబాద్ జిల్లాలోని షెడ్యూల్ కులాలు (ఎస్సీ) షెడ్యూల్ తెగలు (ఎస్టి) వెనుకబడిన తరగతి (బిసి) ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఇబిసి), మైనార్టీలు మరియు (పిహెచ్సి) విద్యార్థుల కోసం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గాను పోస్టుమట్రిక్స్ స్కాలర్షిప్ల నమోదు కోసం వరకు 15 రోజుల వ్యవధిని ప్రభుత్వం గడువు పెంచినది. కావున జిల్లాలోని అన్ని…

పోరాడి సాధించుకున్న  తెలంగాణ ను బంగారు తెలంగాణ గా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుదాం….. మంత్రి సత్యవతి రాథోడ్*

మహబూబాబాద్ జూన్ 2,2023. పోరాడి సాధించుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ గా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుదాం అని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి లో జూన్ 2వ తేదీన ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలోజడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పి శరత్ చంద్ర పవార్, జిల్లా…

జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు…

ప్రచురణార్థం మహబూబాబాద్ జూన్ 1 జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి బంగారు తెలంగాణ సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అందుకు ప్రజల సహకారం కూడా తోడవడంతో దశాబ్ద కాలంగా ఎంతో అభివృద్ధి సాధించుకొని అన్ని రాష్ట్రాలతో సమానంగా ప్రగతి సాధించుకుంటూ ముందుకు పోతున్నట్లు తెలియజేశారు.…

రైతు దినోత్సవం రోజున రైతు వేధికలల్లో అన్ని ఏర్పాట్లను చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్, జూన్.1 రైతు దినోత్సవం రోజున రైతు వేధికలల్లో అన్ని ఏర్పాట్లను చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 3 వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ మండలం లోని జంగిలిగొండ, కురవి మండలం నేరేడ, బయ్యారం మండలంలోని రైతు వేదికలలో జరుగు కార్యక్రమాల ఏర్పాట్లను జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు…

దశాబ్ది వేడుకల నిర్వహణపై అవగాహన పొందాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ మే 31. దశాబ్ది వేడుకల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణ పై మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 21 రోజులపాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల వేడుకలను ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా చేపట్టాలన్నారు ప్రతి కార్యక్రమంలోనూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ మే 31. జూన్ రెండవ తేదీ నుండి 22 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం ఐడిఓసిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.…

రుణ ప్రగతి లక్ష్యాలను సాధించాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ మే 30. నిర్దేశించుకున్న రుణ ప్రగతి లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో సాధించేందుకు బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశం మందిరంలో లీడ్ బ్యాంకు అధికారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పంట రుణాలు లక్ష్యాల సాధింపులో 95 శాతం ప్రగతి సాధించడం పట్ల అభినందిస్తూ రుణాలను సాధ్యమైనంత మేరకు రైతులకు…

రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పై  నాడు నేడు పై చర్చ జరగాలి.

ప్రచురణార్థం మహబూబాబాద్ మే 29. గత ప్రభుత్వాలు ప్రజలకు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్ది కాలంలో చేపట్టిన అభివృద్ధిపై గ్రామస్థాయిలో చర్చ జరగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ లు ప్రజా ప్రతినిధులతో కలిసి 2014 నుండి 2023 వరకు చేపట్టిన అభివృద్ధిపై జూన్…

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎం.పి మాలోత్ కవిత,ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్,ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

దశాబ్ది వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహిస్తాం::జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ మే 29. దశాబ్ది వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. అసవరం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నందున రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో దశాబ్ది వేడుకల నిర్వహణ ఏర్పాట్లు తీరుతనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక…