ప్రచురణార్ధం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి… మహబూబాబాద్ జూలై 31. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్యాధికారులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా కేసులు పెరగరాదని, గ్రామస్థాయి అధికారులు వైద్య అధికారులతో కలిసి సమన్వయంతో విస్తృతంగా పర్యటించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మందులు పంపిణీ…
Tags: Mahabubnagar
ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచుకుని ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏం చేస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందో ఆలోచించాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు.
పత్రికా ప్రకటన మహబూబ్ నగర్ 27. 7 .2021 ___________ ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచుకుని ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్…
@మహబూబ్ నగర్ గర్ జిల్లా ను సుందర నగరం గా తీర్చిదిద్దుతాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.
పత్రికా ప్రకటన మహబూబ్ నగర్ 24 .7 .2021 ____________ @మహబూబ్ నగర్ గర్ జిల్లా ను సుందర నగరం గా తీర్చిదిద్దుతాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సమిష్టి కృషి వల్లనే మహబూబ్ నగర్ జిల్లాలో పచ్చదనం పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సుసంపన్న జిల్లాగా చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పత్రికా ప్రకటన మహబూబ్ నగర్ 20.7. 2021 ___________ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సుసంపన్న జిల్లాగా చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా,…
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణ గా మారనుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పత్రికా ప్రకటన మహబూబ్ నగర్ 7. 7 . 2021 ____________. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణ గా మారనుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.…
అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్యేయం – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.
పత్రికా ప్రకటన మహబూబ్ నగర్ 5. 7 . 2021 ____________ @అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్యేయం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా…