పత్రిక ప్రకటన తేదీ : 22–12–2022 రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి, ఈనెల 26న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హకీంపేట ఎయిర్పోర్టును పరిశీలించిన కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు, అధికారులతో సమావేశం నిర్వహించిన మేడ్చల్ – మల్కాజిగి రిజిల్లా కలెక్టర్ హరీశ్ , భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈనెల 26న హైదరాబాద్…
Tags: Medchal-Malkajgiri Dist
ఈనెల 26న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్రపతి రాక నేపథ్యంలో జిల్లా అధికారులతో ముందస్తు సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్,
పత్రిక ప్రకటన తేదీ : 14–12–2022 ఈనెల 26న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్రపతి రాక నేపథ్యంలో జిల్లా అధికారులతో ముందస్తు సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఈనెల 26న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను…
జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి నిధులు సక్రమంగా వినియోగించాలి, జిల్లాలో మండలానికి ఒక ప్రత్యేక అధికారితో పర్యవేక్షణ బాధ్యతలు, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
పత్రిక ప్రకటన తేదీ : 14–12–2022 జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి నిధులు సక్రమంగా వినియోగించాలి, జిల్లాలో మండలానికి ఒక ప్రత్యేక అధికారితో పర్యవేక్షణ బాధ్యతలు, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులను మండలాల వారీగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.…
ఓటర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ను వెంటనే పూర్తి చేయాలి, ప్రతి జిల్లాలో జనాభా ఓటర్ల నిష్పత్తి, జెండర్ నిష్పత్తిపై ప్రత్యేక దృష్టి, దివ్యాంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాప్ చేయాలి, వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ,
పత్రిక ప్రకటన తేదీ : 14–12–2022 ఓటర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ను వెంటనే పూర్తి చేయాలి, ప్రతి జిల్లాలో జనాభా ఓటర్ల నిష్పత్తి, జెండర్ నిష్పత్తిపై ప్రత్యేక దృష్టి, దివ్యాంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాప్ చేయాలి, వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ , రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి …
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
పత్రిక ప్రకటన తేదీ : 28–11–2022 ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం శామీర్పేట్ కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తమ…
ప్రభుత్వం సిఫార్సు చేసిన రుణాలను బ్యాంకులు త్వరగా మంజూరు చేయాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య…
పత్రిక ప్రకటన తేదీ : 17–11–2022 ప్రభుత్వం సిఫార్సు చేసిన రుణాలను బ్యాంకులు త్వరగా మంజూరు చేయాలి, బ్యాంకులు అర్హులైన వారికి రుణాలు సకాలంలో అందించాలి, నగదు రహిత ఖాతాలను జిల్లాలోని బ్యాంకులు ప్రోత్సహించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సిఫార్సు చేసిన లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని ఈ విషయంలో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని జిల్లా…
హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
పత్రిక ప్రకటన తేదీ : 12–11–2022 జిల్లాను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్ళేలా అధికారులు కృషి చేయాలి, జిల్లా వ్యాప్తంగా వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ప్రభుత్వ నిబంధలకు విరుద్దంగా నిర్మించే భవనాలపై చర్యలు చేపట్టాలి, సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించి నిర్మించతలపెట్టిన వెజ్,…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్
పత్రిక ప్రకటన తేదీ : 11–11–2022 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలురాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పకడ్భందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర ఆర్డీవో కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా నమోదు…
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సాధారణం విధులు నిర్వహించిన చోట మంచి పేరు సంపాదించుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ హరీశ్
పత్రిక ప్రకటన తేదీ : 11–11–2022 ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సాధారణం విధులు నిర్వహించిన చోట మంచి పేరు సంపాదించుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ హరీశ్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమని… అయితే వారు ఏ ప్రాంతానికి బదిలీపై వెళ్ళినా తమకంటూ ఒక గుర్తింపును, మంచి పేరు సంపాదించుకోవాలని అప్పుడే వారు పని చేసి వెళ్ళినా వారిని ప్రజలు, అధికారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటారని మేడ్చల్ – మల్కాజిగిరి…
అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు రూ.50 వేలు చెక్కు అందచేసిన జిల్లా కలెక్టర్ హరీశ్
పత్రిక ప్రకటన తేదీ : 11–11–2022 రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోంది అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు రూ.50 వేలు చెక్కు అందచేసిన జిల్లా కలెక్టర్ హరీశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తోందని ఈ విషయంలో జర్నలిస్టులందరికీ అవసరమైన పథకాలను అందించేలా తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్…