కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి పరిచిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎప్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్. issued by dist Public relations officer siddipet district
Tags: #siddipet #adiprsiddipet
* నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు చేరుకున్న న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.
* నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు చేరుకున్న న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు. * వారికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. issued by dist public Relations officer siddipet district
సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్ సెంటర్లో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో
సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్ సెంటర్లో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా పై మిషన్ భగీరథ ఈఎన్సి, సిఇలు, ఎస్ఇలు, ఇఇలు మరియు డిఇ లకు మార్గనిదేశం చేస్తున్న ముఖ్యమంత్రి కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ గారు. issued by dist public Relations officer siddipet district
ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన : మంత్రి హరీశ్రావు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ డా.బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ కూడలిలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జగ్జీవన్ రామ్ ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన…
రేపు జిల్లాలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన
రేపు సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటి లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించ నున్నారు . ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు
నిరు పేదలకు సాయం..సీఏం సహాయ నిధి..
నియోజకవర్గ పరిధిలోని 170 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత చెక్కులను వెంటనే తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 170 మంది లబ్ధిదారులకు రూ.61 లక్షల 44 వేల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్…