ప్రచురణార్థం——-29-3-2023 *పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి* **ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం. అందుబాటులో ఉండాలి* **పరీక్షల దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి* **పోలీస్ బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలింపు* *విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే దిశగా చర్యలు* *పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి* జిల్లాలో…