ప్రజావాణి కి వచ్చే ప్రతి అర్జీదారులకు రసీదు అందజేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరం నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలకు అధికారులు వెంటనే రసీదును అందజేయాలని అర్జీదారులు తమ సమస్య పరిష్కరించే అంతవరకు రసీదును జాగ్రత్తపరుచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి విన్నపాన్ని పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాసిల్దార్ లకు భూ…
Tags: suryapet
సహాయ ఓటరు నమోదు అధికారి టి నాగేశ్వరరావు ఘనంగా సన్మానించిన ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
సహాయ ఓటరు నమోదు అధికారి టి నాగేశ్వరరావు ఘనంగా సన్మానించిన ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లు ,ఈఆర్వోలు, ఏ ఈ ఆర్ వో ల తో స్పెషల్ సమ్మరీ రివిజన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడ డివిజన్ నందు గల నడిగూడెం మండల( ఏఈఆర్ఓ) సహాయ ఓటరు నమోదు అధికారి…
స్పెషల్ సమ్మరీ రివిజన్, నూతన ఓటరు జాబితా సవరణ2023, కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
సూర్యాపేట జిల్లా స్పెషల్ సమ్మరీ రివిజన్, నూతన ఓటరు జాబితా సవరణ2023, కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ముఖ్య ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్, నూతన ఓటరు జాబితా సవరణ 2023, ప్రతేక్య కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26,27 మరియు డిసెంబర్ 3,4 శని ఆదివారాలలో బూత్ లెవెల్ అధికారుల సంబంధిత పోలింగ్…
రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయాలి:: జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి రెండు పడక గదుల గృహ నిర్మాణం పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, పోడు భూముల సర్వే , తెలంగాణ క్రీడా ప్రాంగణాలు , పల్లె ప్రకృతి వనాలు , జాతీయ రహదారుల…
అర్హులైన వారికి రుణాలు వెంటనే మంజూరు చేయాలి:: రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్
తేది.22.11.2022, సూర్యపేట జిల్లా; అర్హులైన వారికి రుణాలు వెంటనే మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా స్థాయి రివ్యూ కమిటీ బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వ్యవసాయ తదితర రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాజ్యసభ ఎంపీ బడుగుల బ్యాంకర్లను కోరారు. జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపై…
ప్రజా అర్జీలపై సత్వరమే స్పందించాలి,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి :: జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.
ప్రజా అర్జీలపై సత్వరమే స్పందించాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి. జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్. ప్రజలు వివిధ సమస్యలపై అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు తో కలసి ఆయన పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నలు మూలల నుండి వివిధ సమస్యపై ప్రజావాణి లో…
సూర్యపేట వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరిన తెలంగాణ. తెలంగాణ రైతుల ధైర్యం ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి కేసీఆర్. సూర్యపేట వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల ధైర్యం, ఆత్మ విశ్వాసానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నా.రు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రములోని వ్యవసాయ మార్కెట్లో పత్తి…
ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్
ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ నందు నిర్వహించిన జిల్లా ఆరోగ్య సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ అధికారులకు సూచించారు . ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకునేలా సిబ్బంది నిరంతరం సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన , వివిధ పథకాలకు సంబంధించిన ఆరోగ్య…
ఆధార్ నవీకరణ చేసుకోవాలి ::జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
ఆధార్ నవీకరణ చేసుకోవాలి ::జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ నవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 2016…
నవంబర్ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే, గ్రామసభ పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవంబర్ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే, గ్రామసభ పూర్తి చేయాలి:: రాష్ట్ర మహిళ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి పోడు భూముల సర్వే, ధరణి దరఖాస్తులు తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి & *సి.ఎస్.సోమేశ్ కుమార్ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి, ప్రతి…